Srisailam | మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలం క్షేత్రంగా పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు. ఏ శైవక్షేత్రంలోనూ, శివాలయాల్లోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈ సేవ జరుగుతుంది. ఈ పాగాలంకరణ సేవ చూసేందుకు �
Srisailam | శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల నుంచి శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మార్చి 3నుంచి 16వ తేదీ వరకు శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలు జరుగ�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు అలంకారాలు భక్తులను కనువిందు చే
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది భక్తులతో పుర వీధులు కిటకిటలాడాయి. శ్రీభ్రమరాంబ మల్లికార�
Srisailam | శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరమ శివునికి ప్రీతికరమైన రుద్రాక్ష సేవ చేసేందుకు 30 అడుగుల పంచముఖి రుద్రాక్ష సహిత మహా శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్ర�
Srisailam | మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా దోర్నాల, మన్ననూర్ చెక్ పోస్టు నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను అనుమతించబోమని నంద్యాల జిల్లా కలెక్టర్ రఘువీర్ వెల్లడించారు. ఇవా
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి రోజు మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది భక్తులు భ్రమరాంబ �
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని జోనల్ అధికారులను జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏర్పా
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మరియు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. మహా శివరాత్రి బ్రహ్
Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదానానికి పచ్చళ్లను విరాళం ఇచ్చారు. గుంటూరు చిర్రావూరికి చెందిన విజయ ప్రొడక్షన్కు చెందిన కాటూరి రాము 2,040 కేజీల పచ్చళ్లను శ్రీశైల నియోజకవర్గ
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం శివరాత్రి పర్వదినం కావడంతో మల్లన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి లక్షలాదిగా యాత్రికులు తరలివచ్చారు. అర్
Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీశైలం అని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి అన్నారు. గురువారం ఉదయం క్షేత్రానికి వచ్చిన