Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా సొంత వాహన�
Srisailam | శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలినడకన వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన మౌళిక వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నట్లు శ్రీశైలం ఎమ్మ
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో బుధవారం క్షేత్రానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసి పోయాయి. బ్రహ్మోత్సవాల
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న యాత్రికులకు దేవస్థానం ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో సేవలందించాలని ఈవో పెద్దిరాజు అన్నారు. అన్నదాన భవనంలో వండుతున్న వంటకా�
Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు ఆదివారం నాడు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిప
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం స్వామిఅమ్మ�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం ప్రధాన విభాగాధిపతులు, ఇంజనీరింగ్ అధికారుల నేతృత్వంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు జరిగే బ�