Keesara | మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కీసరగుట్ట శ్రీభవాని రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఆరు రోజుల్లో రూ.92.49 లక్షల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Keesara | కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. గత నెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కీసరగుట్టలోని యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛరణల �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కోలహలంగా మారిపోయింది. మహాశివరాత్రి పర్వదినం ఐదో రోజు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి వచ్చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్ర
Maha Shivratri | శ్రీశైల మల్లికార్జునుడు పెళ్లికొడుకయ్యాడు. మహా శివరాత్రి పర్వదినం రోజున రాత్రి సమయంలో పాగాలంకరణతో వరుడిగా మారాడు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణానికి ముందు పెళ్లికుమారుడిగా �
Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుండి కుడా వేలాదిగా తరలి వస్తున్నారు.
Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి మహా శివరాత్రి శోభను సంతరించుకున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీగిరులకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో గురువారం క్షేత్ర వీధులన్నీ భక�
Maha Shivaratri Brahmotsavalu | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలుకు ఆలయ యంత్రాంగం సర్వం �
Keesara | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతర బ్రహ్మోత్సవాల్లో జిల్లా స్థాయి అ�
Keesara | కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 24 నుంచి మార్చి ఒకటోతేదీ వరకూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థానం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది.
Srisailam | మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్ర సందర్శనకు అటవీ మార్గంలో కాలి నడకన వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమ