బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. తాము లీజుకు తీసుకున్న భూమిలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నించిన ఇద్దరు మహిళలపై కొందరు డంపర్ ట్రక్కు ద్వారా మట్టి పోసి వారిని సజ
విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతున్నది. హిమాన్షు మంత్రి(126) సెంచరీ చేసినా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకే పరిమితమైంది.
ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. వీరి పెండ్లి ఈ నెల 11న జరుగబోతున్నది.
BJP | ప్రజా సమస్యలను గాలికొదిలేసి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీకి దేశవ్యాప్తంగా ఇంటాబయటా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటు ప్రజల నుంచి.. అటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న�
తెలంగాణలో అంతర్రాష్ట్ర సరఫరాకు అనుకూలంగా ఉండేలా 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. తెలంగాణతోపాటు, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో మొత్తం 1300 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తి
మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్క్ (కేఎన్పీ)లో చీతాలు మరణిస్తుంటే..కేంద్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Civils Rank Dispute | మధ్యప్రదేశ్లో ఇద్దరు యువతులు సివిల్స్లో ఒకే రోల్ నంబర్, ఒకే ర్యాంక్ వచ్చిందని ప్రకటించడం గందరగోళానికి దారి తీసింది. దీనిపై దర్యాప్తు చేస్తామని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి.
Due to fear of third wave of corona and lockdown, trader ate poison in Chhatarpur! | కరోనా మహమ్మారి అన్నివర్గాల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. మహమ్మారిని నివారణకు విధించిన ఆంక్షలు, నిర్బంధాలు, లాక్డౌన్లు, కర్ఫ్యూ ఎంతో మంది
Right-Wing Mob Attacks Madhya Pradesh School | విద్యార్థులను మత మార్పిడి చేశారని ఆరోపిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు వందలాది మంది స్థానికులతో కలిసి మధ్యప్రదేశ్లోని
శేరిలింగంపల్లి : నానక్రాంగూడలో గంజాయి విక్రయిస్తున్న ఒ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి 1.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మద్యప్రదేశ్కు చెందిన రాంనాథ�
జైపూర్ : మహిళా ఉపాధ్యాయులపై రాజస్ధాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్ర వివాదాస్పద వ్యాఖలు చేశారు. మహిళా టీచర్లు తమలో తాము కలహాలకు దిగుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అంత�