భోపాల్ : పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు మహిళకు పాయింట్ బ్లాక్లో గన్పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని దర్జాగా చెక్కేశాడు. ఈ దౌర్జన్య ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్లో చోటుచేసుక
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెల్లను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ గూడాచారి సంస్థ, ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ) కార్యకర్తులుగా అనుమానించపడుతున్న
భోపాల్ : కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి మహారాష్ట్రకు బస్సులు నిషేధించింది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశ
మాండ్ల : పెండ్లి బృందాన్ని తీసుకువెళ్తున్న మినీ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో ఐదుగురు మృతిచెందగా మరో 46 మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మండ్ల సమీపంలోని పోట్లా గ్రామంలో గురువారం ఉదయం 11 గంటలకు
దామోహ్ : ఎమ్మెల్యే భర్త ఆచూకీ చెబితే రూ. 30 వేలు నగదు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. దామోహ్ జిల్లాలోని పతారియా బీఎస్పీ ఎమ్మెల్యే రాం భాయ్ సింగ్. ఈ�