అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ స్థానాల్లో మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం మంత్రివర్గంలో అయినా చోటు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేదిలేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. మాదిగ జాతికి బీఆర్�
Motkupalli Narasimhulu | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చాతకాని వెధవ అంటూ దుయ్యబట్టారు. ఆయన రెడ్డి దొర.. పొట్టి దొర అని విమర్శించారు.
Motkupalli Narasimhulu | పరిపాలనలో రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే నయం అనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాదిగ జాతిని ఎదగకుండా బొంద పెట్టే ప్రయ�
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిగలపై ప్రేమను ఒలకబోసిన ఆ పార్టీ.. మ�
ఏబీసీడీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని, మాదిగలకు అండగా నిలచే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
Motkupalli Narasimhulu | తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలన
ఎస్సీ రిజర్వుడు అయిన మూడు ఎంపీ స్థానాల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇవ్వనందుకు నిరసనగా గాంధీభవన్, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలు, ఆ పార్టీ అభ్యర్థుల ఇండ్ల ముందు చావుడప్పు కొట్టాలని ఎమ�
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తామంటే సహించబోమని వక్తలు పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం
MRPS | ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి, ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మరోసారి మాదిగలను బీజేపీ మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్�
ఎస్సీ వర్గీకరణ సాధన దిశగా, మాదిగల హక్కుల సాధనకు, మాదిగల అభివృద్ధి కోసం మరో పోరాటానికి సిద్ధమయ్యేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ �
అధికారంలోకి వచ్చి పదేండ్లయినా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసిన బీజేపీని మంద కృష్ణమాదిగ ఎలా నమ్ముతారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రశ్నించారు. ఇప్పుడు బీస�
మాదిగలను విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుంచడమే లక్ష్యంగా టీఎమ్మార్పీఎస్ కృషి చేస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుల�