కేపీహెచ్బీ కాలనీలో భూముల వేలం పాటలో వచ్చిన సొమ్ములో కొంతైనా కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం హౌసింగ్ బోర్డ్ స్థలాల అమ్మకాలపై ఆయన మాట్�
బోరబండలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్తో కలిసి కృష్ణారావు సర్దార్ కుటుంబానికి ధైర్యం చెప్పా�
బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు రోజుల క్రితం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోడం అత్యంత బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల సహాయనిధికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishnarao) కూతురు శ్రీలత, కుమారుడు సందీప్ రావు రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
కేపీహెచ్బీ కాలనీ (KPHB) 6వ ఫేజ్లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం అమ్మవారికి ఏకాదశ దుర్గ సూక్త అభిషేకం, పాలంకరణ సామూహిక శ్రీ చక్ర పూజ బాలముల మంత్ర హోమం
పాకిస్థాన్పై భారతదేశం చేస్తున్న ధర్మ యుద్ధంలో గెలవాలని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆకాంక్షించారు. శుక్రవారం కూకట్పల్లి రామాలయంలో ఆపరేషన్ సింద
టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారుల తీరును ఎండగడుతూ ఎమ్మెల్యే కృష్ణారావు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పర్మిషన్ ఉన్నా కూడా ఒక్కో బిల్డింగ్కు రూ.35 లక్షలు వసూలు చేస్తున్నారంటూ �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బాలనగర్ డివి�
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హైదర్నగర్ డివిజన్ లోని రామ్ నరేశ్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్�
BRS | కాంగ్రెస్ పార్టీకి షాడో లీడర్గా మారవద్దని జీహెచ్ఎంసీ అధికారులకు కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు సూచించారు. ఎమ్మెల్యే కృష్ణారావు జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ముందురోజునే ఎలా
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును (Madhavaram Krishna Rao) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే ఆయన నివాసానికి
అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు హౌసింగ్ బోర్డు భూములను అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన�