MLA Madhavaram | బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
MLA Krishna Rao | ఆరోగ్యమే మహాభాగ్యమని, మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా నగరంలో మొదటిసారిగా కూకట్పల్లిలో ప్రత్యేక పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చివేస్తే ఎట్లా అంటూ హైడ్రాపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పర�
ప్రొటోకాల్ పాటించే విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల విషయంలో పక్షపాతం చూపొద్దని నిబంధనలు పేర్కొంటున్నా రాష్ట్రంలో అధికారులు, పోలీసుల వైఖరిలో మార్పు రావడం లేదు.
కాంగ్రెస్, జనసేన పార్టీల గారడి మాటలు నమ్మొద్దని.. 60 ఏండ్లలో చేయలేని పనులను పదేండ్లలో చేసి చూపించిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారా
KTR | హైదరాబాద్ అభివృద్ధి చెన్నై నుంచి రజినీకాంత్కు అర్థమైంది.. కానీ ఇక్కడున్న ప్రతిపక్ష గజినీలకు అర్థమైతలేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్పల్లి ని�
KTR | తెలంగాణతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న లక్షలాది మంది బిడ్డలకు ఒక కల్పతరువు లాగా, అన్నంపెట్టే అమ్మ లాగా హైదరాబాద్ ఇవాళ అందర్నీ అక్కున చేర్చుకుందని బీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్గౌడ్ రూ.55,03,500 విరాళం సమర్పించారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి,
దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజల సంక్షేమాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ సబీహ�