మాదాపూర్ : ఖార్డ్ సంస్థ ప్రతినిధులు పేద విద్యార్థులకు, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం ఖార్డ్ సంస్థ ఆద్వర్యంలో మాదాపూర్ డ�
మాదాపూర్ : మద్యానికి బానిసై తీవ్ర మనస్థాపానికి గురై యువకుడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్�
మాదాపూర్ : ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతి నిధులు పరిశీలించారు. ప్లీనరీ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని సమావేశానికి హజరుకానున్న ప్రతి
కొండాపూర్ : భారతదేశం భిన్న చారిత్రాత్మక కట్టడాలకు నిలయమై అర్కిటెక్చర్ హబ్గా ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం పొందిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మాదాపూర్లోని శ్రీ వెంక�
Madhapur Accident | మాదాపూర్ రోడ్డు ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. బైక్ను ఢీకొన్న సృజనకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సమయంలో సృజన్ మద్యం మత్తులో
Hyderabad | మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ రోడ్డులో పోలీసులు డ్రంక్ అండ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకుల ప్రయత్నించారు.
కొండాపూర్ : జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఆచారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ శాసన మండలి సభ్యురాలు, ప్రముఖ విద్యావేత్త సురభి వాణీదేవి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించు కుని మాదాపూర
కొండాపూర్ : భోజన ప్రియులకు అమెరికన్ ఆతిథ్యమందించేందుకు మాదాపూర్లోని నాలెడ్జ్ సిటీ ఐటీకారిడార్లో హార్డ్ రాక్ 2వ బ్రాంచ్ను మంగళవారం ప్రారంభించారు. తాజా, నాణ్యతతో కూడిన అమెరికన్ మెనూను టెకీలకు, సంద�
మాదాపూర్ : మాదాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యారీ క్లెయిర్ సెలూన్ను గురువారం టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బెంగుళూరు, చెన్నై, పుణే, ముంబై వంటి నగరాల్లో 30కి �
కొండాపూర్,మాదాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువార�
మాదాపూర్ :కరోనా ఉదృతి అంతకంతకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. దీంతో పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాద్యాయులు ఆన్ల�