లోన్స్ ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసిన వారిని శుక్రవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సద్దాన్ �
Cricket Betting | సైబరాబాద్లో క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 8న కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ ఎస్ఒటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలి
RS Praveen Kumar | చిత్రపురి సిటీలో రూ. 3 వేల కోట్ల భూదందా జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి, సెల్ఫోన్ను సీజ్ చేయడం ఏంటి రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ నాయ�
Manne Krishank | చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారని ఒక పత్రిక రాస్తే దాని మీద కేసు వేశారు.. అక్రమ భూదందా గురించి మాట్లాడితే నా మీద కేసు వేసి, నా ఫోన్ సీజ్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె �
Durgam Cheruvu Cable | హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు వద్ద విషాదం నెలకొంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అప్రమత్తమైన లేక్ పోలీసులు.. యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. యువత�
Software Company | మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది ఆ కంపెనీ. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు �
హైదరాబాద్ : ఓ గుర్తు తెలియని మహిళ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ బృం�
హైదరాబాద్ : ఆన్లైన్లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్లోని ఓయో రూమ్ కేంద్రంగా ఒంగోలుకు చెందిన సాయి గౌతమ్ రెడ్డి(27) ఆన్లైన్లో హార్స్ రేస�
హైదరాబాద్ : మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 9వ తేదీన అంటే సుందరానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను మదాపూర్ శిల్పకళా వేదికలో మైత్రి మూవీస్, శ్రేయస్ �
మాదాపూర్ : అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతదేహం దుర్గం చెరువులో నీటిపై తేలియాడుతూ కనిపించింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపి�
Ganja | డ్రగ్స్ రాకెట్ను మాదాపూర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 265 కిలోల
Hyderabad | హైదరాబాద్ నగరంలో ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి కిలో బంగారం, 7.5 కిలోల వెండి, 3 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు