కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన రెండు బైకులను, అక్కడే చాయి తాగుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టిన ఘటనలో బైకులు ధ్వంసమవడంతో పాటు ఇద్దరికి గాయాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తండా చౌరస్తా లో శుక్
. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన శనివారం ఉదయం సేవా కాలం, ప్రబోధ కి శాంతి పాఠం ద్వారా తోరణ పూజలు చచుస్థానార్చన మూల మంత్ర హవనములు నవ కలశ స్నపనం ఉత్సవమూర్తులకు పంచామృతాలు పండ్లరసాలతో అభిషేక కార్య�
Sand Tractors Seize | ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని బండరామేశ్వర్పల్లి గ్రామ శివారులో ఉన్న వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఎస్సై అనిల్ పట్టుకున్నారు.
Hyderabad | హైదరాబాద్లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ బస్ డిపో ముందు పట్టపగలే అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.
Chukkapur Temple | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకీటలాడింది.
RTC Bus | మాచారెడ్డి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా లేని సమయంలో స్తంభాన్ని ఢీ కొనడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Minister KT R | కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానంటున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. కొడంగల్లో చెల్లని నువ్వు కా�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి మండలాల్లో ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున�
కామారెడ్డి జిల్లా (Kamareddy) మాచారెడ్డి మండలం అక్కాపూర్లో చిరుత (Leopard) కలకలం సృష్టించింది. అక్కాపూర్ (Akkapur) శివారులోని పొలం వద్ద లేగ దూడను చిరుత పులి ఎత్తుకెళ్లింది.
మండలంలోని ఘన్పూర్, గజ్యానాయక్ తండా, మాచారెడ్డి గ్రామా ల బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చిత్ర పటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు.
Kamareddy | కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. తూమ్పల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకి పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. మర్రితండాకు చెందిన బాణోత్ రావోజీ, బానోత్
Hitech panchayati | హైటెక్ హంగులతో కనిపిస్తున్న ఈ భవనం నగరంలోని ఏ కార్పొరేట్ ఆఫీసో అని అనుకొంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామ పంచాయతీ భవనం.