ఒకప్పుడు ధూమపానం, పరిశ్రమల్లో పని చేసేవాళ్లకే శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా యువత ఊపిరితిత్తులు ఇబ్బందుల్ని పీల్చుకుంటున్నాయి. అందుకు కారణాలు అనేకం..
ఉపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న రోగికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు నిమ్స్ వైద్యులు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కచ్చాపూర్కు చెందిన రాచకొండ శివప్రసాద్ రావు కొ�
కాలేయం మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది నిత్యం 500కు పైగా విధులు నిర్వర్తిస్తూ మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. కానీ కాలం కొద్దీ మారిపోతున్న ఆహారపు అలవాట్లు, మద్యపానం కాలేయానికి ముప్పు �
క్షయ... అనుక్షణం భయపెట్టించే అంటువ్యాధి. నాలుగు వేల సంవత్సరాలుగా మానవ మనుగడను శాసిస్తున్న మహమ్మారి. భూమ్మీద క్షయ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నది భారతదేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి ఎనభై లక్షల మంది
ప్రస్తుతం మనం కాలుష్యభరితమైన వాతావరణంలో నివసిస్తున్నాం. ఒకప్పుడు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం అయిన కాలుష్యం ఇప్పుడు గ్రామాలకు కూడా వ్యాపించింది. దీంతో ఎక్కడ చూసినా స్వచ్ఛమైన గాలి
తాను మరణించినా.. నలుగురికి అవయవదానం చేసి జీవించాడు. రామగుండం పరశురాంనగర్కు చెందిన బందెల ఐలయ్య (46) ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
మా పాప వయసు మూడు నెలలు. పుట్టినప్పుడు బాగానే ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా స్కానింగ్లో అంతా బాగానే వచ్చింది. పుట్టిన తర్వాత బిడ్డ క్రమేపీ పాలు తీసుకోలేదు. ఆయాసంగా, ఎగపోతగా ఉండేది. పిల్లల డాక్టర్ యాంటీబయ�
Needle in Boy Lungs | బాలుడి ఊపిరితిత్తుల్లో సూది ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. (Needle in Boy Lungs) అయితే ఓపెన్ సర్జరీతో పని లేకుండా వినూత్న వైద్య ప్రక్రియ ద్వారా ఆ సూదిని తొలగించారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు.
ఆహారంలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థం చేర్చుకోవాలని అనుకుంటున్నారా? దీనికి ఐరన్, విటమిన్లతో నిండిన పిస్తాపప్పు మంచి పరిష్కారం. ఇతర గింజలతో పోలిస్తే పిస్తాలో తక్కువ క్యాలర�
కరోనా.. ఈ పేరె త్తితే ఎంతటి వారి కైనా వణుకే.. గతంలో 2020, 2021లో రెండు సార్లు ఈ మహమ్మారితో మరణమృ దంగం చోటు చేసుకున్నది. ఈ వైరస్ ఇంకా కళ్ల ముందు కద లాడు తుండగానే మరో సారి దేశంలో ప్రభావం చూపి స్తోంది. ప్రమాదకరమైన వైరస
Pollution Particles: ఊపిరితిత్తులతో పాటు ఇతర ప్రమాదకర ఆరోగ్య సమస్యలకు దారి తీసే కాలుష్య కారకాలు ఢిల్లీలో తారాజువ్వాలా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లోనే ఆ విషపూరిత పదార్ధాలు గాలిలో 140 శాతం పెరిగినట్లు �