పెండ్లి ఊరేగింపులో లక్షల రూపాయల నోట్ల వర్షం కురిసిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. యూపీలోని సిద్ధార్ధనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అఫ్జల్, అంజాన్ల పెండ్లి ఊరేగింపు సందర్భంగా వరుడి తరపు బంధువు�
Bomb Threat | విమానాలకు బాంబు బెదిరింపు (Bomb Threat)లతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. తాజాగా లక్నో (Lucknow)లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ�
విమానాలకు బాంబు బెదిరింపులతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. తిరుపతి, రాజ్కోట్, కోల్కతా, లక్నోలోని ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బాంబు బెద�
Mankameshwar temple: లక్నోలోని మంకామేశ్వర్ ఆలయం కీలక ప్రకటన చేసింది. భక్తులు బయటి నుంచి తీసుకువచ్చే ప్రసాదాలపై నిషేధం విధిస్తూ ఆ ఆలయం నిర్ణయం తీసుకున్నది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆ నిర్ణ�
Irani Cup 2024 : దేశవాళీ క్రికెట్లో పాపులర్ అయిన ఇరానీ కప్ (Irani Cup 2024) వేదిక మారనుంది. భారీ వర్షాల నేపథ్యంలో మెగా టోర్నీని ముంబై (Mumbai) బయట నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. దేశవాళీ క్రికెట్ 2024-25 షెడ్యూల్ ప్�
Police Officer's Daughter Found Dead | సీనియర్ పోలీస్ అధికారి కూతురు హాస్టల్ గదిలో శవమై కనిపించింది. అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్న ఆమెను హాస్పిటల్కు తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దీం�
లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటన కేసులో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఢిల్లీ లేదా లక్నోలో మాత్రమే ఉండాలని షరతు విధించింది.
tractor stunt | ట్రాక్టర్లతో స్టంట్ బెడిసి కొట్టింది. ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో వేలల్లో పందెం కాసిన ఆ ట్రాక్టర్ డ్రైవర్ దాని కింద పడి మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని మించి ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్లో అత్యధిక సీట్లు గెలుపొందడంతో ఆ రాష్ట్ర మహిళలు ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులు తీరారు.