దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల్లో జోరుగా అమ్మకాలు జరగడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ల పత
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ధ్వయం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ ప్రధాన సూచీ సెన్సెక్స్ తిరిగి 61 వేల మార్క�
హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ, న్యాక్ సంయుక్త ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం శిక్షణా శిబిరాన్ని 3 నెలల్లో ప్రారంభించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ�
231 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరుల�
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలమధ్య అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 1,747, నిఫ్టీ 536 పాయింట్లు పతనం ముంబై, ఫిబ్రవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రష్యా-ఉ
హైదరాబాద్కు మెట్రో ఎంతో అవసరం.. మరింత విస్తరిస్తాం మిగతా రంగాల్లాగే దానికీ సహకరిస్తాం ఎల్అండ్టీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ కరోనాతో ప్రయాణాలు తగ్గి ఆర్థిక నష్టాలు ఆదుకోవాలన్న ఎల్అండ్టీ ప్రతినిధు�
హైదరాబాద్ : కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైద్రాబాద్ మెట్రో రైల్ సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశ