బెంగళూరుకు చెందిన సిలికంచ్ సిస్టమ్స్ను లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) అనుబంధ సంస్థ ఎల్అండ్టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.183 కోట్లకు కొనుగోలు చేస్తున్నది. ఈ మేరకు షేర్ల కొనుగోలు ఒప�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. తొలుత శుభారంభాన్ని అందుకున్నా, మధ్యాహ్నం ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి.
ఎల్అండ్టీకి హైదరాబాద్, ముంబైల నుంచి భారీ ఆర్డర్లు లభించాయి. బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్
(బీఅండ్ఎఫ్) విభాగం నుంచి ఇవి వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఆర్డర్ విలువ సంస్థ వెల్లడించకపోయినప్పటికీ ప�
HYD Metro | హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలిగేందుకు ఎల్అండ్టీ సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. నష్టాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహ
Kaleshwaram | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటం ఫలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముంద
మేడిగడ్డ లక్ష్మీబరాజ్ ఏడో బ్లాక్లో కుంగిన పిల్లర్కు సొంత నిధులతో మరమ్మతులు చేపడతామని బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ బిజినెస్ హెడ్ జీఎం సురేశ్కుమార్ తెలిపారు. కుంగుబాటుకు గల సాంకేతిక కారణాలన�
నిమ్స్ దవాఖానలో నూతన బ్లాక్ నిర్మాణానికి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్అండ్టీ, మేఘా ఇంజినీరింగ్, ఎన్సీసీ, డీఎస్ఆర్ సంస్థలు వీటిని దాఖలు చేశాయి. ప్రస్తుతం ఈ టెండర్ల పరిశీలన జరుగుతున్
ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో భారీ ఆర్డరు సంపాదించింది. చమురు ఉత్పత్తి దిగ్గజం సౌదీ ఆరామ్కో నుంచి 2.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.24,000 కోట్లు) కాంట్రాక్టు పొందినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయి�
81 ఏండ్లు.. 60 ఏండ్ల కెరియర్.. ఎంతో శ్రమ.. అంతకుమించి విజయాలు.. ఇదీ.. దేశీయ బహుళ వ్యాపార, పారిశ్రామిక దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) గ్రూప్ చైర్మన్ అనీల్ మనిభాయ్ (ఏఎం) నాయక్ ఘనత. 77 ఏండ్ల కింద�
L&T AM Naik | 58 ఏండ్లకుపైగా ఎల్&టీతో అనుబంధాన్ని ఏఎం నాయక్ తెగదెంపులు చేసుకున్నారు. వచ్చే సెప్టెంబర్ 30న సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వైదొలుగుతారు.
ఐటీని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ సంకల్పం మంచి ఫలితాలను ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ నగరంలో ఐటీ ఎకోసిస్టం బాగా రూపుదిద్దుకొంటున్నదని, ఎల్అండ్టీ, హెక�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల్లో జోరుగా అమ్మకాలు జరగడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ల పత
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ధ్వయం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ ప్రధాన సూచీ సెన్సెక్స్ తిరిగి 61 వేల మార్క�
హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ, న్యాక్ సంయుక్త ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం శిక్షణా శిబిరాన్ని 3 నెలల్లో ప్రారంభించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ�