సంకా్రంతి పండుగ నేపథ్యంలో తల్లిదండ్రులు పతంగులు ఎగురవేసే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. 14, 15వ తేదీలో నగరంలో సంకాంత్రి వేడుకలు జరుగనుండ
ప్రార్ధనా స్ధలాల నుంచి లౌడ్స్పీకర్లు తొలగించాలని యూపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఫిలిబిత్ జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రార్ధనా స్ధలాల నుంచి తొలగించిన లౌడ్
ముంబై: నిబంధనలకు విరుద్ధంగా లౌడ్ స్పీకర్లలో అజాన్ పఠించిన రెండు మసీదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. బాంద్రా, శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లలో ఈ మేరకు రెండు కేస�
లక్నో: మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, వినియోగం ప్రాథమిక హక్కు కాదని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఒక పిటిషన్ను కొట్టివేసింది. గత ఏడాది డిసెంబర్ 3న బదౌన్ జిల్లాకు �
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఇవాళ ముంబైలోని చార్కోపా ప్రాంతంలో ఉన్న ఓ మసీదు వద్ద లౌడ్స్పీకర్లో హనుమాన్ ఛాలీసా ప్లే చేశారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన డెడ్లైన్ ముగియ�
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ శివసేనపై మరోసారి మండిపడ్డారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి భయపడే వారు, బాబ్రీ మసీదును కూల్చినట్లు చెబుతున్నారని విమర్శించారు.
లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం అంతా నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు. మత వ్యవహారాల్లో ప్రభుత్వాలు వేలు పెట్టుకుంటేనే బాగుంటుంద�
Loudspeakers | మసీదుల్లో మైకుల (Loudspeakers) విషయంలో మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో మసీదులపై మైకులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని జమియత్-ఉలామా-ఐ- హింద్ కోరింది.
నాసిక్: హనుమాన్ ఛాలీసా లేదా భజనలు లౌడ్స్పీకర్లలో ప్లే చేయాలంటే అనుమతి తీసుకోవాల్సిందే అని నాసిక్ సీపీ దీపక్ పాండే తెలిపారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లను తీసివేయాలని రాజ్ థాకరే ఇచ్చిన పిలుప�
మొన్నటి వరకూ కర్నాటకలో హిజాబ్ గొడవ నడిచింది. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. అదే అజాన్ వివాదం. దీనిపై ఇప్పుడు కర్నాటకలో చర్చ నడుస్తోంది. ముస్లింలను నమాజ్కు ఆహ్వానించే సంప్రదాయ�
ముంబై: హిందువుల ప్రార్థనల వల్లనే శత్రుత్వం వస్తుందా? అని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎస్ఎన్) నేత మహేంద్ర భానుషాలి ప్రశ్నించారు. హనుమాన్ చాలీసాను మైక్లో వినిపించడం వల్ల ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే చెవ�
లక్నో: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆవులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటికి కూడా వినోదం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిత్యం శ్రీకృష్ణ భజనలను స్పీకర్లలో వినిపించనున్నారు. ఉత్తరప్రదేశ్ హమీర్