కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రూట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు.
Akash Ambani | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Akash Ambani) పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు.
Sai Durga Tej | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని టాలీవుడ్ స్టార్ నటుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) దర్శించుకున్నారు.
బుగులు వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం శుక్రవారం కన్నులపండువగా జరిగింది. పట్టువస్ర్తాలు స్వర్ణ, వజ్ర వైడూర్య, ముత్యాల ఆభరణాలతో అలంకృతుడైన స్వామి వారు గజవాహనంపై మండపానికి ఊరేగింపుగా వచ్చారు. భక్తజన కోటి�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని ఉత్తనూర్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నాలుగు రోజులుగా నిర్వహించిన అం తర్రాష్ట్
తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం సమకూరింది. శుక్రవారం ఒక్కరోజే హుండీ కానుకల ద్వారా రూ.4.31 కోట్లు వచ్చాయి. స్వామివారిని 62,593 మంది భక్తులు దర్శించుకోగా, 18,517 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు.
IRCTC Tour Package | మీరు పర్యాటక ప్రియులా!.. అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ (IRCTC) మీకో బంపర్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ టూర్లో తిరుపతి, తిరుమల సందర్శించేలా ప్యాకేజీని ప్రకటించింది.
సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జమ్ములోని మజీన�
పెద్దపల్లిలో ఆదివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వేంకటేశ్వర స్వామి కల్యాణ మనోహత్సవానికి నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని, ప్రతి గడపా కదలాలని ఎమ్మెల్యే దాసరి మనో�