అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో శ్రీ వాసవీసాయి, శ్రీ భూనీళాసమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలోని శ్రీ వేట వేంకట్వేరస్వామి ఆలయానికి ఎన్నారై దంపతులు పులి గోపాల్రెడ్డి-ప్రమీల దంపతులు రూ.1.05 కోట్ల విరాళమిచ్చారు. సోమవారం రాజగోపురం ప్రాకార మండప నిర్మాణానికి