ఈ శ్లోకం వాల్మీకి రామాయణం సుందరకాండలోనిది. ‘హనుమా! నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించగల సమర్థుడవు నువ్వే!’ అని తనకు రాముడి అభిజ్ఞాన్ని అందించిన హనుమంతుడితో చెబుతుంది సీతమ్మ. ఇది క
లక్షల ఏండ్ల కిందట, త్రేతాయుగ పురుషుడిగా పుట్టిన దశరథాత్మజుడు శ్రీరాముడిని లోకాలు ఇంకా ఎందుకు గుర్తుంచుకున్నాయి? ఏ ఇతర మానవుడికి దక్కని ఆదరణ, గౌరవం, అభిమానం, ఆరాధన ఆయనకే ఎందుకు దక్కుతున్నాయి? ఇది అర్థం కావ
రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అని ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్లోని గౌలీకార్ ఫంక్షన్ �
MP Satya Pal Singh: రామకథను చర్చించడం వల్ల పార్లమెంటరీ నేతలకు పుణ్యం వస్తుందని ఎంపీ సత్యపాల్ అన్నారు. జనవరి 22వ తేదీన జరిగిన ప్రాణ ప్రతిష్ట గురించి మాట్లాడుతూ ఆ కార్యక్రమాన్ని వీక్షించడం అదృ�
నవగ్రహాల కల్యాణం జరిపించడం వల్ల అన్ని రకాల అరిష్టాలు తొలిగిపోతాయని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అన్నారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరపడం ఎంతో సంతోషంగా �
గోదావరి తీరంలో వెలసిన రామాలయాలు తెలుగు రాష్ర్టాల్లో అనేకం ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని నందిపేట్ మండలం ఉమ్మెడ, కుస్తాపురం, తడ్పాకల్, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కందకుర్తి తదితర ప్రాంతాల్లో రామ�
జగదాననంద కారకుడు.. శ్రీ రాముడి జన్మస్థలంలో అయోధ్య భవ్య మందిర కల నెరవేరిన మధుర క్షణాలు రానేవచ్చాయి. ఎన్నో వివాదాలను అధిగమించి మరెన్నో న్యాయ పోరాటాల అనంతరం రూపుదిద్దుకున్న రాములోరి ఆలయ ప్రారంభోత్సవ వేడుక�
రూ.5 వందల నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్లాండ్ సహా పలు యూరప్ దేశాల్లో ఇప్పటికే కరెన్సీ నోట్లపై (Currency Notes) హిందూ దేవుళ్ల ఫొటోలను ముద్రిం
Ram Mandir | అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి, జనవరి 22నాడ�
Ayodhya Ram Temple: రామజన్మభూమి ట్రస్టు ఇప్పటికే అందరికీ ఆహ్వానాలను పంపింది. అయితే తమకు ఆహ్వానం అందిందని, కానీ ఆ కార్యక్రమానికి తమ పార్టీ వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ తెలిపారు. రాముడు కావాల�
Javed Akhtar: సీతారాములే ఆదర్శ దంపతులు అని జావెద్ అక్తర్ అన్నారు. ప్రేమకు, వివాహ బంధానికి సీతారాములే నిదర్శమని, ఆదర్శ దంపతులు అని చెప్పడానికి ఆ జంటే ఉత్తమమైందని బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్ త