నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి శ్రీరాముని జన్మ స్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి మహర్షి రాసిన అసలైన రామాయణం ప్రకారం, శ్రీరాముడు, శివుడు, విశ్వామిత్రుడు నేపాల్ గడ్డపైనే జన్మించా�
కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు కాల్పనిక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్�
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య తిలకం శోభాయమానంగా ప్రకాశించింది. శ్రీరాముడు జన్మించిన పర్వదినం శ్రీరామ నవమి సందర్భంగా సూర్య కిరణాలు నేరుగా ఆయన నుదుటిని తాకాయి.
Sri Rama Navami | తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ, ఏపీలో ఎన్నో ప్రముఖ రాముడి ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో శ్రీరాముడు సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి పూజలందుకుంటున్నాడు. కానీ, ఆలయంలో హనుమంతుడు లేకుండా�
ఉగాది ఉషస్సు ఒక్కరోజుకు పరిమితం కాదు! కొత్త ఏడాది రాకతో పలకరించే వసంతం రెండు నెలలు కొనసాగుతుంది. చైత్ర హాసం నెల రోజులు లాస్యం చేస్తుంది. ఈ వసంతంలో చిగురించే ఆధ్యాత్మిక శోభ నవరాత్రులూ భక్తి తరంగాలను ప్రసర�
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో లిఫ్ట్ పనిచేయడం లేదు. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ శ్లోకం వాల్మీకి రామాయణం సుందరకాండలోనిది. ‘హనుమా! నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించగల సమర్థుడవు నువ్వే!’ అని తనకు రాముడి అభిజ్ఞాన్ని అందించిన హనుమంతుడితో చెబుతుంది సీతమ్మ. ఇది క
లక్షల ఏండ్ల కిందట, త్రేతాయుగ పురుషుడిగా పుట్టిన దశరథాత్మజుడు శ్రీరాముడిని లోకాలు ఇంకా ఎందుకు గుర్తుంచుకున్నాయి? ఏ ఇతర మానవుడికి దక్కని ఆదరణ, గౌరవం, అభిమానం, ఆరాధన ఆయనకే ఎందుకు దక్కుతున్నాయి? ఇది అర్థం కావ
రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అని ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్లోని గౌలీకార్ ఫంక్షన్ �
MP Satya Pal Singh: రామకథను చర్చించడం వల్ల పార్లమెంటరీ నేతలకు పుణ్యం వస్తుందని ఎంపీ సత్యపాల్ అన్నారు. జనవరి 22వ తేదీన జరిగిన ప్రాణ ప్రతిష్ట గురించి మాట్లాడుతూ ఆ కార్యక్రమాన్ని వీక్షించడం అదృ�
నవగ్రహాల కల్యాణం జరిపించడం వల్ల అన్ని రకాల అరిష్టాలు తొలిగిపోతాయని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అన్నారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరపడం ఎంతో సంతోషంగా �
గోదావరి తీరంలో వెలసిన రామాలయాలు తెలుగు రాష్ర్టాల్లో అనేకం ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని నందిపేట్ మండలం ఉమ్మెడ, కుస్తాపురం, తడ్పాకల్, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కందకుర్తి తదితర ప్రాంతాల్లో రామ�