Looting | ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) రగిలిపోతోంది. నిరసన ముసుగులు పలువురు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ ఫ్రాడ్కు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రోజుకు కోటి, రెండు కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు కేవలం ట్రేడింగ్కు సంబంధించి మోసాలక�
PM Modi: వారసత్వ పన్ను గురించి పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుపట్టారు. మరణించిన వారి నుంచి కూడా పన్ను వసూల్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ �
France Looting: ఫ్రాన్స్లో నాలుగో రోజు సుమారు 1311 మందిని అరెస్టు చేశారు. టీనేజర్ హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిరసనకారులు లూటీలకు పాల్పడుతూ.. షాపులకు, వాహనాల�
France Riots: టీనేజర్ను పోలీసులు షూట్ చేసి చంపిన ఘటన నేపథ్యంలో పారిస్ శివారులో నిరసనకారులు భీకర విధ్వంసం సృష్టించిన విషయంతెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 667 మందిని అరెస్టు చేశారు. వరుసగా మూడవ రోజ
స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే కొంత మంది నాయకులకు కంటగింపుగా ఉందని, ఈ ఎనిమిదేళ్లలో సృష్టించిన సంపదను, కట్టిన ప్రాజెక్టులను, ఇతర వనరులను కొల్లగొట్టి.. ఆంధ్రాకు తరలించ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణకు నిధులు విడుదల చేయకుండా, ఇక్కడి సంపదను కొల్లగొట్టే కుట్రలు పన్నుతున్నారని విమర్శిం�
ధరలు పెంచుడు.. పన్నుల రూపంలో దోచుక తినుడు తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏదీ చేతకాదని, మోడీ పాలనలో ఈ ఎనిమిదేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ధర్మారం మండలం కొత్తూరు
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజ
గత మూడేండ్లలో మోదీ గుజరాత్కు 15 సార్లు వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి వరాలు జల్లులు కురిపించారు. కానీ ఎనిమిదేండ్లుగా తెలంగాణకు 8 సార్లు కూడా రాలేదు. వచ్చిన ఏడు సార్లయినా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు తప్ప �