తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూలై మూడున లండన్లో నిర్వహించే టాక్ -లండన్ బోనాల జాతర పోస్టర్ను రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ బుధవారం హైదరాబాద్ల
లంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్�
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని అక్కడి తెలు�
లండన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీఆర్ఎస్, టాక్ సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్దు ఎత్తున పాల్గొన్నారు. లండన్ లోని హౌంస్లో లో టాక్ ప్�
పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో సంతోషంతో ఎదురు చూస్తోందా జంట. అంతకుముందు ఒకసారి గర్భస్రావం జరిగి ఉండటంతో వాళ్ల మనసుల్లో భయం కూడా ఉంది. అయితే ఆస్పత్రి వైద్యులు మాత్రం.. ‘‘మీకేం భయం లేదు. ఈసారి గర్భస్రావం జరిగే ఛా�
సినీరంగంలోని కృత్రిమ అనుబంధాలు, అవకాశవాద స్నేహాలు తనకు నచ్చవని చెబుతున్నది కథానాయిక రాధికా ఆప్టే. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాల నాయికగా పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం లండన్లో విశ్రాంతి తీస�
లేబర్ పార్టీ నేత, గతంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జెరెమి కార్బిన్తో బ్రిటన్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భేటీ కావడం విమర్శలకు తావిస్తోంది. కార్బిన్ గతంలో భారత్ వ్యతిరేక, హిందూ వ�
లండన్ పర్యటనలో ఉన్న మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు సిద్దిపేట వాసులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన గ్రీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ కోసం దశాబ్దానికి పైగా లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ ఎన్ఆర్ఐ లండన్ శాఖ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించ
తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల కృషి అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీ�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. యునైటెడ్ కింగ్డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబ�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్పై బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్యమంత్రి రణిల్ జయవర్ధన ప్రశంసల జల్లు కురిపించారు. ఆ పథకం బాగుందని కితాబిచ్చారు. యూకేలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
Minister KTR | రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకేలో పర్యటిస్తున్నది. ఇందులో భాగంగా లండన్కు చేరుకున్న మంత్రి కేటీఆర్కు భారతీయులు, యూకే టీఆర