మధ్యప్రదేశ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. శుక్రవారం రాష్ర్టానికి స్వర్ణం సహా మూడు కాంస్య పతకాలు దక్కాయి.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు చాంపియన్గా నిలిచింది. కటక్ వేదికగా జరిగిన ఫైనల్లో మురళి, లోకేశ్, వంశీ, శశాంక్తో కూడిన తెలంగాణ జట్టు 45-28తో మధ్యప్రదేశ్పై గెలిచ
ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహేశ్, లోకేశ్ అనే ఇద్దరు అబ్బాయిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకే వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ప్రజలకు అవసరమైన అంశాలకు కోర్టులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎ�
అమరావతి : టీడీపీ పాలనలో చేనేతలకు కల్పించిన సౌకర్యాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ
అమరావతి : అమరావతి రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి తీవ్రంగా నష్టం చేసే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు రద్దుపై ఆయన స్పందించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదే�