ప్రైవేటు నిర్మాణాలను తొలగించాలంటూ లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సివిల్ వివాదాలపై విచారించి ఉత్తర్వులు జారీచేసే అధికారం లోకాయుక్తకు లేదని స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికల ముంగిట కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. అక్రమాస్తుల కేసులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు లోకాయుక్త నోటీసులు జారీచేసింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందజేయాలని ఆ
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తెలంగాణ లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది.
Raids | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆరోగ్య శాఖలో చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఏకంగా రూ.కోట్లల్లో ఆస్తులను కూడబెట్టారు.
40% కమీషన్రాజ్'.. ఇది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పర్యాయపదంగా మారింది. బీజేపీ సర్కారు అవినీతి దాహానికి కిందటేడాదిలోనే పది మందికి పైగా కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొన్నారంటే అక్కడ అవినీతిరాజ్ ఏ స�
Prashanth Madal:బీజేపీ ఎమ్మెల్యే ఇంటి నుంచి 8 కోట్ల నగదు సీజ్ చేశారు. కర్నాటక లోకాయుక్తా అధికారులు నిర్వహించిన సోదాల్లో ఆ డబ్బు దొరికింది. దీంతో ఎమ్మెల్యే విరూపాక్షప్ప .. కేఎస్డీఎల్ చైర్మన్ పదవికి రాజీనా
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ మండల్ విరూపాక్షప్ప (Mandal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మండల్ ( Prashanth Madal) తన కార్యాలయంలో రూ.40 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు చెందిన లోకాయుక్త ( Lokayukta)
కర్ణాటక యాంటి కరప్షన్ బ్యూరో(ఏసీబీ)ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏసీబీ ఆధ్వర్యంలో ఉన్న కేసులు, సిబ్బంది, అధికారులను లోకాయుక్తకు బదిలీ చేసింది. లోకాయుక్త సమర్థంగా నడవటాన�
వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యంగా పరిణామం చెందుతూ వచ్చిన మానవ రాజకీయ చరిత్రలో అనేక రకాల రాజ్యవ్యవస్థలు అవతరించి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా సర్వామోదాన్ని పొందింది. ప్రజల హక�
పార్లమెంట్ ఒక చట్టం ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. 2006లో చేసిన సవరణ ప్రకారం రాష్ట్రస్థాయిలో కూడా మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే విధంగా సవరణలు...