Karnataka congress | కర్ణాటకలో అధికార కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకోగా.. హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ మిత్
exit polls | లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 350 సీట్లకుపైగా భారీ మెజారిటీ లభిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తప్పని ప్రధాన
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వానికి భారతీయ అస్థిరత సూచీ (ఇండియా వీఐఎక్స్) గుబులు పట్టుకున్నది. విపరీతంగా పెరిగిన ఈ సూచీ.. స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులకు నిదర్శనమని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రభు�
వరంగల్, మానుకోట లోక్సభ స్థానాల పోలింగ్ తుది వివరాలను ఈసీ మంగళవారం వెల్లడించగా 2019 కంటే ఎక్కువ శాతం నమోదైంది. వారాంతం కలిసిరావడం, అంతకుముందు రోజు జోరువాన కురిసి వాతావరణం చల్లబడడం కూడా ఓటింగ్ శాతం పెరిగ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని పలు గ్రామాల్లో పోలింగ్ను బహిష్కరించడం, ఈవీఎంలు మొరాయించడం, నాయకుల మధ్య గొడవలు ఇలా అనేక ఘటనలు చోటు చేసుక
Kaiserganj | ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ (Kaiserganj) లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి (BJP candidate) కరణ్ భూషణ్ సింగ్ (Karan Bhushan) నామినేషన్ దాఖలు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్,జహీరాబాద్,కరీంనగర్,భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో 130 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు.
కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పే రేవంత్రెడ్డి ఈ నాలుగు నెలల్లో నువ్వుచ్చింది కూడా గాడిద గుడ్డేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఈ ఎన్నికలు అధికారం కోసం, పదవుల కోసం కాదన�
KCR | ‘లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 సీట్లు గెలుస్తుంది.. తెలంగాణకు ప్రధాన శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్లతో మా పోరాటం కొనసాగుతుంది’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఏఎన్ఐకి మంగళ
ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత జిల్లా కేంద్రంలోని ఎన్టీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాయ మాటలు, అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెం�
KCR | బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు బుధవారం నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్షోల�
రాజ్యాంగాన్ని తమపై బలవంతంగా రుద్దారని దక్షిణ గోవా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1961లో పోర్చుగీసుల పాలన నుంచి విముక్తి లభించినప్పటికీ.. తమ తలరాతను మాత్రం వేర�
పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారుచేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సుయాత్రను ప్రారంభించనున్నార�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని, అధికారంలోకి రాబోతోందని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రధాని కాబోతున్నారని తుక్కుగూడ జనజాతరలో తెలంగాణ సీఎం సహా కాంగ్రెస్ మంత్రులు చెప్�