కర్ణాటక కాంగ్రెస్లో వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆరుగురు మంత్రుల కుమారులు, కుమార్తెలు బరిలో నిలిచారు. వీరితోపాటు మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ సతీమణి ప్రభా మల్లికార్జున్ కూ�
భవిష్యత్ బీఆర్ఎస్దేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను, అధినేత కేసీఆర్ను వీడిన నేతలు పశ్చాత్తాప్పపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గా�
బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ను హిమాచ ల్ ప్రదేశ్లోని మండీ నుంచి బీజేపీ అధిష్టానం ఎన్నికల బరిలో నిలపటం..ఆ రాష్ట్ర బీజేపీలో అసమ్మతిని పెంచింది. పార్టీకి చెం దిన సీనియర్ నాయకులు, కులూ రాజకుటుంబానికి చె�
ఎన్నికల రాజకీయాలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లోక్సభ నియోజకవర్గంలో భార్యాభర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఈ స్థాయికి చేరుకున్నాయి. బాలాఘాట్ ఎమ్మెల్యే అనుభ ముంజరే కాంగ
ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సిందే. అయితే ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు తమ డిపాజిట్ కోల్పోయారో తెలుసా? ఎన్నికల సంఘం వద్ద ఉన్న డాటా ప్రకారం..
ఈసారి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మొదటి విడత ఓటింగ్ ఏప్రిల్ 19 నుంచి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ వరకు మొత్తం 44 రోజుల పాటు ఓటింగ్ వ్యవధి ఉంటుంది.
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మహబూబ్నగర్ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెళ్లడం రాజకీ
లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని అధికార బీజేడీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతున్నది. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రంలో రూ.19,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
రాష్ట్రంలోని ఐదు లోక్సభ స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉన్నదని, వాటిల్లో ఏదైనా ఒక స్థానం తమకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని తాము కోరామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైద�