పేద విద్యార్థుల ప్రాణాలంటే రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ చౌక్లో భైఠాయ�
‘మద్యం మత్తులో డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోయి ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కేసు నమోదుతోపాటు డ్రైవర్ల లైసెన్స్లు రద్దు చేసేందుకు అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల �
ఖలీఫా ఉమర్ ఫారూఖ్ పరిపాలనా కాలమది. ఒక యువతి రోజూ నమాజు కోసం మదీనా నగరంలో ప్రవక్త పేరుతో ఉన్న మస్జిదె నబవీకి వెళ్లేది. దారి మధ్యలో రోజూ ఓ యువకుడు ఆ యువతి కోసం కాపుగాసి ఉండేవాడు. ఆ అమ్మాయి నమాజుకు వెళుతుంటే
పైసల కన్నా ప్రాణాలే విలువైనవని, ఒక ప్రాణాన్ని కాపాడితే కోటి రూపాయలు సంపాదించినట్లేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు.
మొన్నీమధ్యే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఎంబీబీఎస్ చదివే ఓ విద్యార్థి బలవన్మరణం చెందాడు. మెడికల్ కళాశాలలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సదరు యువకుడు క్షణికావేశంలో తన �
భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వారం పాటు కురిసిన వర్షాల �