ఇల్లెందుకు నూతన ఓసీ వస్తే మరో 15 ఏండ్లపాటు మనుగడ కొనసాగించేందుకు వీలుగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు ప్రకటనలు ఇస్తూ ప్రజలు, నిరుద్యోగుల మనసుల్లో నూతన ఆశలు చిగురింపజేశారు. చాలు దేవుడా.. ఇత
22 ఏండ్ల కిందట ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు ఫార్మా కంపెనీల కోసం చేసిన దుర్మార్గపు భూసేకరణ వల్ల వందల మంది దళిత, గిరిజనులు తమ ఇండ్లను, భూమిని, జీవనోపాధిని, సర్వస్వాన్నీ కోల్పోయారు. ఇప
‘అమ్మా, నాకు ఉద్యోగం దొరకబోతోంది, త్వరలోనే మన కష్టాలు తీరుతాయి’ అందరూ జాగ్రత్తగా ఉం డండి అంటూ ఇంటి నుంచి వెళ్లిన పల్లెపాటి రాధ అటు నుంచి అటే అదృశ్యమై పోయిందనీ, ఏడేండ్ల తర్వాత విగతజీవిగా తిరిగి వచ్చిందని మ
పర్యావరణానికి మేలు చేస్తూ కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదు రు చెట్లకు ఓ ప్రత్యేకత. అంతర్జాతీయ మా రెట్లో అయినా, అటవీ గ్రామీణ ప్రాంతా ల్లో అయినా ఇది ప్రధాన ఆదాయ వనరు.
కొండకోనలను ఆవాసంగా చేసుకొని ప్రకృతి మధ్య స్వేచ్ఛగా జీవనం గడుపుతున్న ఆదివాసీల జీవనశైలి స్వరాష్ట్రంలో క్రమంగా మారుతున్నది. అనాదిగా అడవితల్లినే నమ్ముకొని ప్రకృతిలో లభించే అటవీ సంపాదనపై ఆధారపడి జీవిస్తు
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో రాజు గౌడ్ అనే కూలీకి అదృష్టం వరించింది. జీవనోపాధి కోసం గనులను కౌలుకు తీసుకునే రాజు ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూడా మట్టిని తవ్వుతున్నారు. ఆ సమయంలో ఆయనకు 19.22 క్యారట్ల వజ
ఎన్నికల్లో ప్రకటించిన జీవనభృతి, బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, కార్మికుల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ, అంగన్వాడీ, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు సోమవారం ఆందోళన చేపట్టారు.
FDC Chariman | గొల్ల కుర్మలకు అండగా నిలిచి వారిని ఆర్థికంగా బలోపేతము చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాయితీపై గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చారని అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి (Pra
ఎక్కడో మెక్సికో, పెరూ, బ్రెజిల్ దేశాల మీదుగా మన దేశానికి విస్తరించిన నిద్రమాను చెట్లు ఎంతోమందికి బతుకుదెరువు చూపుతున్నాయి. ఈ వృక్షాల కొమ్మలకు తయారయ్యే జిగురులాంటి పదార్థాన్ని సేకరించేందుకు వివిధ రాష్
గ్రామీణ వ్యవస్థలో కీలకమైనవి కులవృత్తులు. బలహీనవర్గాలకు ఆ వృత్తులే జీవనాధారం. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, నకాశి, మేర, కంసాలి, నాయీ బ్రాహ్మణ, రజక ఇలా అనేక వృత్తులు క్రమంగా కనుమరుగై పోతున్నాయి.
మూడు చక్రాలు తిరిగితేనే మూడు పూటలు గడిచేది.. కిస్తీలు, డీజిల్, నిర్వహణ పోను మిగిలేది అరకొరే.. వచ్చే సంపాదనతోనే ఇల్లంతా గడవాలి. ఇదీ ఆటోడ్రైవర్ల దుర్భర జీవితం. కరోనా తర్వాత వీరి పరిస్థితి పెనంలోనుంచి పొయ్యి�
హైదరాబాద్ : జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు టీమ్ వర్క్ తో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �