‘తోక లేని పిట్ట తొంభై ఆమడల దూరం చేరుకుందట!... అదేమిటో చెప్పుకోండి చూద్దాం’ అంటూ ‘లేఖ’పై చిన్నప్పుడు పొడుపు కథ వేసుకునేవాళ్లం. లేఖలు జన జీవనంలో భాగమయ్యేవి.
గీతం సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ కవితా సంపుటాల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఉత్తమ కథా సంపుటాల పోటీలను నిర్వహించి ‘గీతం పురస్కారం’ ఇవ్వాలని నిర్ణయించాం.
ఆధునిక సాహిత్యం విభిన్న రీతులు సంతరించుకుంటూ నూతనత్వాన్ని సొంతం చేసుకుంటున్నది. శైలి, నిర్మాణ పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతూ, అనేక పేర్లతో, విధానాలతో నవీన సాహిత్యం తన వర్గప్రయోజనం దిశగా అ�
ఒకదానినొకటి చూస్తూ కూచున్న
కుర్చీ బల్లా ముందు
ఆలోచనలు నేలపైకి జారుతున్నాయి
ఒళ్లు తెలియక నృత్యంచేస్తున్న దుమ్ము కణాల ముందు
నలుదిక్కులూ తిరిగి ఎటూ పాలుపోక
సమయం ఆ కుర్చీలో కూలబడింది
ఐనా ఇక్కడ
నా దేహం నాది అన్న స్వరాలు
శ్రమ శక్తులవుతాయి
విశ్వాసమున్న వాడు, నమ్మకం లేనివాడు
ఇద్దరూ కలిసి చెమటోడ్చే కూలీలవుతారు
పొలాల్లో బురద కాళ్లను
నాగలి కర్రులు చేసి
రాజనాలు పండిస్తారు
విత్తనమై ఈ మట్ట�
కన్నీళ్లు కాటుక కళ్లల్లో దాచుకొని
కమ్మని వంటల విందవుతుంది
కాలం కదిలిపోవాలికదా అంటూ..
రాజీ తుపాకిని ఎత్తుకున్న
సిపాయి అవుతుంది
లోపలి మనిషి బయటి మనిషీ అంటూ
సెటైర్ల సాహిత్య సివంగవుతుంది
భారతదేశంలో 85% గ్రామీణ మహిళలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. భూమిలో విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు పొలంలోని ప్రతి మూలా ఆమె చెమటతో తడుస్తుంది. శ్రామిక మహిళల చేయి తగలగానే పుడమి పొరలు పులకరించి పో�
ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి నుం చి మహర్నవమి వరకూ తొమ్మిది రోజులపాటు సద్దుల బతుకమ్మ, గౌరీ పండుగ, సౌభాగ్య వ్రతం అని వాడుకలో ఉన్న నవరాత్రి వ్రతమే ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ.
పదిహేనవ శతాబ్దం నుంచి ఐదు వందల ఏండ్లపాటు తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన సంస్థానం దోమకొండ సంస్థానం. ఈ సంస్థానం రాజధాని రథాల రామారెడ్డి పేటలో సంస్థానాధీశుడైన రాజన్నచౌదరి (1715-1765) ఆశ్రయంలో సంస్థానకవిగా విరాజిల్లి�