గీతం సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ కవితా సంపుటాల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఉత్తమ కథా సంపుటాల పోటీలను నిర్వహించి ‘గీతం పురస్కారం’ ఇవ్వాలని నిర్ణయించాం. అత్యుత్తమ కథా సంపుటికి పురస్కారంతో పాటు రూ.10,116 నగదు, జ్ఞాపిక అందజేస్తాం. 2016-2024 మధ్యకాలంలో విడుదలైన సంపుటాల మూడు కాపీలను ఓలేటి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు, గీతం సాహితీ సంస్థ,పిఠాపురం-533450 చిరునామాకు జూలై 5వ తేదీలోపు పంపించాలి.
– ఓలేటి వెంకటేశ్వరరావు, గీతం సాహితీ సంస్థ అధ్యక్షులు