ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మ ద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామస్తులు ఆదివారం గ్రామంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఎన్నికల ముందు రేవంత్, భట్టివిక్రమార్క ఇద్దరూ బాగనే లెక్చర్లు దంచికొట్టిర్రు. ’తెలంగాణల సంపద సృష్టిస్తం.. సర్కార్ గల్లా నింపుతం.. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తం’ అని ఢంకా భజాయించి చెప్పిన్రు. తీరా గ
Liquor Sales | ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ను తెలంగాణ ప్రభుత్వం మరో కోణంలో చూసింది. ఆటలను ప్రోత్సహించి, క్రీడాస్ఫూర్తిని పెంచే అవకాశాన్ని, మద్యం విక్రయాలను పెంచు�
Lakshdweep | ముస్లింలు అధికంగా నివసించే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో ఆల్కహాల్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా గత 47 ఏండ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్�
ఉత్తర తెలంగాణలోనే అన్ని రంగాల్లో కరీంనగర్ ది ప్రత్యేక స్థానం. ఇక మద్యం విషయం చెప్పనవసరం లేదు. ఇక ఎండాకాలం కావడంతో మద్యం విక్రయాలు మరింతగా పెరిగిపోతుంటాయి.
గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపుకు ఆ గ్రామస్తులు కట్టుబడి ఉన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని నర్సన్నపేటలో నేటికీ మద్యం విక్రయాలు జరగవు. మద్యపాన నిషేధానికి 10 ఏండ్లు దాటింది. ఆ ఊరిలో పండు
రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ ఆదాయం ఏడాదిలో రూ.2 వేల కోట్లకుపైగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.40,209 కోట్లకు చేరింది. 2018-19లో రూ.20,859 కోట్లుగా ఉన్న ఈ ఆదాయం.. 2024-25లో రూ.37,487 కోట్లకు చేరింది.
మామూలు తాగుడు కాదు. కేవలం ఒకేఒక్క రాత్రి ఖర్చు లెక్కలు తీస్తే మత్తు దిగిపోయేంతటి తాగుడు. ఇప్పటికే మద్యంపై ఖర్చు చేయటంలో దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణే టాప్ అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫై�
నూతన సంవత్సర వేడుకలను మద్యం ప్రియులు ఫుల్ జోష్తో జరుపుకొన్నారు. పాత సంవత్సరం జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. 2025కు వీడ్కోలు పలికి, 2026కు ఫుల్ జోష్తో స్వాగతం పలికారు నగరవాసులు. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలోని
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అలాగని వాటి అమ్మకాలను నిలిపివేస్తే ప్రభుత్వాలకు ఆదాయం పడిపోతుంది. ప్రజల నుంచి నిరసన వస్తుంది. దీంతో మద్యం అమ్మకాలకు కొన్ని దేశాల్లో విధించిన నిబంధనలు నవ్వించేలా ఉంటే మరిక�
విదేశీ మద్యం ధరలు పెరగడంతో మహారాష్ట్రలో మద్యం అమ్మకాలు పడిపోయి ఎక్సైజ్ సుంకం ద్వారా ఆదాయం తగ్గిపోయింది. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు15.1 కోట్ల లీటర్ల మద్యం అమ్మకాలు మాత్రమే జరిగా
దసరా పండుగనాడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసినవి మూసినట్టే ఉన్నాయి కానీ అమ్మకాలు మాత్రం రికార్డు నెలకొల్పాయి. ఈసారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో రాష్ట్రం ప్రభుత్వం మద్యంపై ఒక్కరోజు నిషేధం అమ�
ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) అమ్మకాల్లో దక్షిణాది రాష్ర్టాలు టాప్ పొజిషన్లో నిలిచాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చ
కోదాడ పట్టణ పరిధిలోని ఓ మద్యం దుకాణంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం నకిలీ మద్యాన్నిపట్టుకున్నారు. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పరిసర ప్రాంతాలతోప ఆటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్�