KTR | మాజీ ఎంపీపీ సాయిలన్నకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దళిత వ్యతిరేకి కాంగ్రెస్ను గద్దె దించుదామని పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సత్కరించారు.
మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఓ బాలుడు రెండు రూపాయల కాయిన్ మింగాడు. వెంటనే కుటుంబీకులు దవాఖానకు తీసుకెళ్లడంతో వైద్యులు తొలగించారు. గ్రామానికి చెందిన బందెల రాజు, సంతోష దంపతులకు ఇద్దరు కుమారులు. కుమారుడ�
Lingampet | లింగంపేట్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి ప్రా�
BJP | రుద్రూర్/లింగంపేట్ : ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్రావు, రుద్రూరు మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ కోరారు.
Kalyana Laxmi | లింగంపేట్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి చెక్కులను పంపిణీ చేశారు.
MLC Election | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని కోరుతూ లింగంపేట మాజీ జడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో కాల్చివేసిన మృతదేహం ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. పిట్లం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పోషయ్యను సమీప బంధువు హత్య చేసి
Janardhan Goud | ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ ( Janardhan Goud ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ పట్టణంలోని కేటీఆర్ నివాసంలో కలిసి నియోజకవర్గంలో పా
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని