తీవ్ర నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించే అధికారాలను గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కట్టబెడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బు
Omar Abdullah | లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమోట్ కాగా తాను డిమోట్ అయ్యానని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రధాని మోదీతో వేదిక పంచుకున్న ఆయన జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తారు.
Delhi BJP | ఢిల్లీ (Delhil) అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ.. కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Vinay Kumar Saxena) ను కలిసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్
జమ్ము కశ్మీర్లో లెఫ్ట్నెంట్ గవర్నర్కు కేంద్రం మరిన్ని అధికారాలను కల్పించింది. దీనిలో భాగంగా జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2019లో కేంద్ర హోం శాఖ కొన్ని సవరణలు చేసింది.
Lok Sabha Elections | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి అతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను విమర్శించారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుపాలని పోలీసులను ఆయన ఆదేశిం�
Lieutenant Governor V K Saxena: కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కరెక్టు కాదన్నారు. జైలు నుంచి సర్కారును నడపకుండా ఉండేందుకు ప్రయత్�
‘రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదన మేరకు హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలి. దీనికి అన్ని రాజకీయపార్టీలు కలిసిరావాలి’ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద
ప్రజాస్వామబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికే కార్యనిర్వాహక అధికారాలుంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు కూల్చే బీజేపీకి చెంప పెట్టని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యాఖ్యానించ�
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య అధికారాల విషయంలో తలెత్తిన వివాదంలో సుప్రీంఇచ్చిన తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం కాదని.. అన్ని రాష్ర్టాలకు వర్తిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నా �
ఓవైపు ఉగ్రమూకలు తమను లక్ష్యంగా చేసుకుని బుల్లెట్లతో ప్రాణాలు తీస్తుంటే మరోపక్క లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం గత 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తమను, కుటుంబ సభ్యులను ఆకలితో చంపుతున్నదని కశ్మ
కశ్మీరీ పండిట్, డోగ్రా ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
Minister KTR | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్కు చెందిన అరుణా మిల్లర్ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణా మిల్లర్కు రాష్ట్ర
Arvind Kejriwal | ప్రతి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ తిట్టినన్ని తిట్లు కూడా, నా భార్య తిట్టలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత ఆరు నెలల నుంచి నా భార్య
‘ప్రాణ భయంతో కశ్మీర్ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లను సగౌరవంతో తిరిగి తీసుకురావడమే కాదు, వారికి భద్రత కల్పించడం బీజేపీ తొలి కర్తవ్యం’-2014, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొం దుపరిచిన హామీ ఇది. అయితే, నమ�