బీమా సంస్థలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ తాజా 2024-25కిగాను విడుదల చేసిన టాప్-10 సంస్థల్లో తొలిస్థానంలో భారతీ యాక్సాలైఫ్ ఉన్నది.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో తమ వాటాను మరింత తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఎఫ్ఫీవో (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర�
LIC | ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రం కార్యాచరణను సిద్ధం చేస్తుందన్న వార్తలపై అటు ఎల్ఐసీ వర్గాలు, ఇటు ఆర్థిక నిపుణులు ఆగ్�
LIC | ‘69 ఏండ్ల చరిత్ర.. లక్ష మంది ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా రూ. 56 లక్షల కోట్లకు పైగా ఆస్తులు.. కోట్లాది మంది పాలసీదారులు.. అత్యంత శక్తివంతమైన గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ జాబితాలో మూడో ర్యాంకు.. ద్రవ్య నిల్వల్�
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తమ పాలసీదారులకు శుక్రవారం ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. ఆగిపోయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పించింది. 2 నెలలపాటు ఈ ప్రత
Fire Breaks | తమిళనాడు( Tamil Nadu )లోని మధురైలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ( LIC ) ప్రాంతీయ కార్యాలయంలో అగ్నికీలలు( Fire Breaks ) ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో ఒకరు మృతి చెందారు.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) బుధవారం రెండు సరికొత్త ప్లాన్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), బీమా కవచ్ (ప్లాన్ 887)లను అందుబా
ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్గా రామకృష్ణన్ చందర్ నియమితులయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఈ నియామకం అమలులోకి వచ్చినట్టు పేర్కొంది.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,053 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,621 కోట్ల లాభంతో పోలిస్తే 32
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. బుధవారం రెండు సరికొత్త బీమా పాలసీలను పరిచయం చేసింది. కంపెనీ సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి చేతులమీదుగా జన్ సురక్ష (యూఐఎన్: 512ఎన
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భావ వేడుకలను బుధవారం గోదావరిఖనిలో గల ఎల్ఎసీ బ్రాంచి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆర్థిక కార్యదర్శి అంబాల బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట�
బీమా దిగ్గజం ఎల్ఐసీ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది. గడిచిన ఏడాదికాలంలో కంపెనీ షేర్లు 15 శాతం వరకు తగ్గగా, అలాగే సంస్థ పెట్టుబడులు పెట్టినదాంట్లో 70 శాతం సంస్థల షేర్లు 70 శాతం వరకు నష్టపోయాయి.
బీమా దిగ్గజం ఎల్ఐసీ..ల్యాప్స్ పాలసీలు పునరుద్దరించుకునేవారికి ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 17 వరకు మూడు నెలల పాటు వ్యక్తిగత ల్యాప్స్ పాలసీల లేట్ ఫీజుపై 30 శాతం వ�
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,987 కోట్ల నికర లాభాన్ని గడించ�