Telangana New Govt | తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్
ఈసారి పదిమంది మహిళా ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లనున్నారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పదిమంది మహిళలు విజయం సాధించారు. ఇందులో నలుగురు బీఆర్ఎస్ నుంచి గెలుపొందగా, ఆరుగురు కాంగ�
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) నేటితో ముగియనున్నాయి. సమావేశాల్లో నాలుగో రోజైన ఆదివారం.. ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) కొనసాగుతున్నాయి. మూడో రోజైన నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో హరితవనాల పెంపు, రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం, నూతన వైద్య కళాశాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నా�
కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశమవుతున్నది (Legislative Assembly). నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి.
ప్రజలపై కొత్త పన్నులు వేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేనే లేదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తేల్చి చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయా న్ని సమకూర్చుకుంటున్నట్టు తెలిపారు.
శాసనసభలో గురువారం ప్రభుత్వ శాఖల పద్దులపై చర్చ జరుగనున్నది. తొలిరోజు 12 శాఖల పద్దులపై చర్చించి, సభ ఆమోదం తెలుపనున్నది. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్నం నుంచి పద్దులపై చర్చను ప్రారంభించనున్నారు. ఆ�
తెలంగాణ రాష్ట్ర శాసనసభను పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ మంగళవారం సందర్శించారు. శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న కుల్తార్ సింగ్కు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివ
TS Assembly | తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యా
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మైనార్టీలకు దోస్తు అని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మైనార్టీల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలను అర్థం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 7న ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని గవర్నర్ను తాము అభ్యర్థించినట్లు ఆ రాష్ట్ర మంత్రి పార్�