ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మైనార్టీలకు దోస్తు అని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మైనార్టీల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలను అర్థం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 7న ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని గవర్నర్ను తాము అభ్యర్థించినట్లు ఆ రాష్ట్ర మంత్రి పార్�