స్థానిక బిడ్డను... శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించండి...ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తాను.. అని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబ
శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానున్నది. ఇందుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్ నియోజకవర�
ఈ నెల 30న జరుగనన్న శాసనసభ ఎన్నికల కోసం శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్
శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడంతో మరింత విస్తృతం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్ట�
శాసన సభ ఎన్నికల బరిలో పోటీచేస్తున్న జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మండలంలోని స్వయంభూవుడిగా వెలిసిన సిద్ధివినాయక ఆలయంలో సోమవారం ప్రజా
లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోతే, జనం మీద జమిలి ఎన్నికలను రుద్దకూడదని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురేషీ చెప్పారు.
శాసనసభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులుగా 16 మందిని నియమించినట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, �
జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ప్రావీణ్య ప్రకటించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అసె
శాసనసభ ఎన్నికల నిర్వహణకు వేగం పెంచిన భారత ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నమోదు చేసుకున్న ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట�
ఆదాయ పన్ను శాఖ శాసనసభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యానికి సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన శాఖల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆదాయ పన్ను శాఖ జిల్లాల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం
త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా