ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. ఢిల్లీ మురికివాడల్లో కూల్చివేతలకు సంబంధించిన కేసులన్నిటినీ ఉపసంహరించి, అక్క�
మహారాష్ట్రలోని బారామతి శాసనసభ నియోజకవర్గంలో బాబాయ్, అబ్బాయి తలపడుతున్నారు. వచ్చే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం 45 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఎన్సీపీ (ఎస్పీ) గురువారం విడుదల చేసింది. బారామతి నుంచి
శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాండ్ చేశారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని ఆ
‘ఓడెక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభ ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
పార్టీ బలోపేతానికి ప్రతి ఒకరూ కృషి చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. మడి కొండలోని ఓ ఫంక్షన్ హాల్లో ధర్మసాగర్, వేలేరు మండలాల బీఆర్ఎస్ శ్రేణుల విసృ్తతస్థాయి స మావేశం స�
గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించగా.. అప్పుడు ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగుస్త�
గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి సరితపై 7వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో ఎంతో ఉత్కంఠ నెల�
శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్ సిబ్బంది రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ �
ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు నేడు వెలువడనున్నది. గెలిచేదెవరో.. ఓడేదెవరో అన్నది తేలిపోనున్నది. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు ఆదివారం మధ్యాహ్నం తర్వాత తెర పడనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులు ఒ�
హనుమకొండ జిల్లాలో శాసనసభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తకావడంతో జిల్లా యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియపై దృష్టిసారించింది. ఆదివారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో జరిగే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింప
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం కావడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లార
జిల్లాలో శాసనసభ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంతోపాటు ఆయా నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందజేశారు. కేంద్రాలన�
శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దుబ్బాక నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్స్కూల్లో పోలింగ్ డిస్ట్
శాసనసభ ఎన్నికల ప్రచార పర్వాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచే మేళతాళాలు, మహిళల కోలాటాలు, కార్యకర్తల నినాదాల మధ్య రోడ్ షోలు నిర్వహించారు. ర్యాలీలు, ఆత్మీయ సమావేశా�