జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
Singotam temple | నాగర్ కర్నూల్ జిల్లాలోని సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు �
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి పరిధిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపతో నియో
ఉగ్ర నరసింహుడు సాలగ్రామ రూపంలో కొలువైన నెలవు. నారాయణుడి నమ్మిన బంట్లలా… సహజ తిరునామాలు ధరించిన చేపలు దర్శనమిచ్చే గిరి.. మత్స్యగిరి. ఇల వైకుంఠంగా భాసిల్లుతున్న యాదాద్రికి సమీపంలోనే ఉన్న మహిమాన్విత తీర్థ�
Telangana | కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సభ్యులు స్�
Telangana | రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేం�
లింబాద్రి గుట్టపైకి తరలిన స్వామివారు ప్రధాన వీధుల గుండా ఊరేగింపు వేలాదిగా పాల్గొన్న భక్తులు భీమ్గల్, నవంబర్ 9: దక్షిణ బద్రినాథ్గా పేరుగాంచిన లింబాద్రి లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవార�
యాదాద్రి, నవంబర్ 9 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో కార్తిక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. ఉదయం 4 గంటల నుంచి నిత్య�
AP Minister praises CM KCR | యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ జన్మ ధన్యమైందని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విశ్వరూప్ అన్నారు. కార్తీక మాసం
భీమ్గల్ : ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న నింబాచల లక్ష్మినరసింహ స్వామి (లింబాద్రి గుట్ట) ఉత్సవాలకు, జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఆలయ అర్చకుడు
భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుట్టపైకి వెళ్లే రోడ్డు నాలుగు లైన్లుగా నిర్మిస్తున్న పనులను, సెంట్రల్ లైటింగ్ పనులను శనివారం రాష�
పరిగి టౌన్ : పరిగి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీనర్సింహాస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం ఆలయ ప్రారంభం పురస్కరించుకుని పుర వీధులలో శోభాయాత్ర చేపట్టారు. ఇందులో ఎమ్మెల్యే �