Yadadri | యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్తో పాటు పలువురు నాయకులను వేద
Yadadri Temple | అద్భుతమైన శిల్ప సౌరభాలతో పునర్నిర్మించిన యాద్రాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం త్వరలో ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతీయులందరికీ పర
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు సభ్యులతో కలిసి యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు యాదాద్రి : కృష్ణశిలలతో నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం మహాద్భుతంగా ఉందని రా
యాదగిరీశుడి సేవలో బాలల హక్కుల కమిషన్ చైర్మన్ | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చ�
Yadadri : యాదాద్రిలో నేటి నుంచి పవిత్రోత్సవాలు | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో అధికారులు సర్�
బీర్పూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శేఖర్ మాస్టర్ పూజలు | బీర్పూర్ లక్ష్మీనృసింహస్వామి వారిని ఆదివారం ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల�
యాదాద్రి | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.
ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను తిలకించారు.
గిరి ప్రదక్షిణ రోడ్డులో హరిహరుల నక్షత్రవనం సుగంధ పుష్పాల దేవతా ఉద్యానవనం కొండ చుట్టూ 108 రకాల మొక్కలు 10 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న భక్తులు దేశంలో ఎక్కడాలేని విధంగ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టమైన కల్యాణోత్సవం సోమవారం పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. దేవదేవుడితో మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని భక్తజను�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. మొదటగా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మా