Veena statue: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 40 ఫీట్ల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మేటి గాయని లతా మంగేష్కర్కు నివాళిగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న లతా మంగేష్కర్ చౌక్ వద్ద ఈ వీణ విగ్రహ
ముంబయి : గాన కోకిల లతా దీనానాథ్ మంగేష్కర్ పేరిట ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజియాన్ని నెలకొల్పనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం రూ.100కోట్ల బడ్జెట్ను కేటాయించింది
ప్రఖ్యాత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆమె జన్మించారు. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే, 1997లో మహారాష్ట్ర భూషణ్, 1999లో పద్మవిభూషణ్
Lata Mangeshkar | నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ మరణించి రెండు రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ఆవిడ గురించి సోషల్ మీడియాలో కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. 92 ఏండ్ల వయసులో ముంబైలోని బ్రాంచ్ క్యాండీ హాస్పిటల్�
అనుభూతిని అక్షరీకరించలేం.. లతామంగేష్కర్ ఓ నాదానుభూతి!! అమృతం రుచిని వర్ణించలేం.. లతాజీ గానం అమృతంగమయం!! లతాజీ నిజంగా భారత రత్నమే! ఆ రత్నానికి విలువకట్టలేము. ఆమె లేరన్న వార్త భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా �
భువనేశ్వర్: ఆదివారం కన్నుమూసిన భారత గాన కోకిల లతా మంగేష్కర్కు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో నివాళి అర్పించారు. ఒడిశాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడైన ఆయన పూరీలోని సముద్ర తీరంలో లతా మంగేష్క�
Lata Mangeshkar | కోకిల కలకూజితం ఆమని ఆగమనానికి సంకేతంలా.. గానకోకిల లతామంగేష్కర్ స్వరప్రస్థానం భారతీయ సంగీత జగత్తులో ఓ నవ్య శకానికి నాందివాచకం పలికింది. ఆమె సరిగమల ప్రయాణం బిందువు సింధువులా మారిన వైనాన్ని స్ఫురణ�
ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతామంగేషర్ మరణం భారతీయ సంగీతానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆమె పాట అజరామరం అని శ్లాఘించారు.
లతా మంగేష్కర్ మృతి పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలిపారు. లత మరణంపై తమిళిసై సౌందర్రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భారత జట్టు మ్యాచ్ ఆడుతుంటే చాలు పనులన్నీ పక్కన పెట్టి టీవీకి అతుక్కుపోయేంత పిచ్చి!! టీమ్ఇండియా ప్రపంచకప్ నెగ్గాలని రోజంతా ఉపవాసం ఉన్న అభిమానం!! క్రీడాకారులకూ భారతరత్నపురస్కారమివ్వాలని మద్దతిచ్చిన గ
Lata Mangeshkar | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా. ఆదివారం ఉదయం కన్నుమూసిన గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు.