FRO Srinivasa rao | అశ్రునయనాల మధ్య ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మధ్య అంత్యక్రియలు ముగిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తి కోయలు అటవీ ప్రాంతంలో ఆదివాసీల దాడిలో
Mulayam Singh Yadav:ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ములాయం మృతి పట్ల రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనా
క్వీన్ ఎలిజబెత్-2కు బ్రిటన్తో పాటు ప్రపంచం యావత్తూ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ నేతలు, పలు దేశాల రాజులు, రాణులతో సహా దాదాపు 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో లండన్లోని వెస్టుమినిస్టర్ అబ్బే చర్చి ఆవరణలో �
టీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చపల్లి తిరుపతి మృతిపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండ లం జిల్లెల్లకు చెందిన తిరుపతి (39) రెండు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడి, సికింద్రాబాద్లోని య
చెన్నై: తమిళనాడులోని కల్లకురుచ్చిలో ఆత్మహత్య చేసుకున్న 12వ తరగతి విద్యార్థిని మృతదేహాన్ని ఇవాళ కడలూరు జిల్లాలోని స్వగ్రామానికి తీసుకువెళ్లారు. బంధువులు ఆమె మృతదేహానికి ఇవాళ అంత్యక్రియ
శ్రీనగర్: కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనపై జమ్ముకశ్మీర్లో ఒకవైపు నిరసనలు, మరోవైపు భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరణించిన ఒక కశ్మీరీ పండిట్ అంత్యక్రియలకు స్
ప్రముఖ సినీ, గేయ రచయిత కందికొండ యాదగిరి (49)కి ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, స్నేహితులు, కళాకారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో సోమవారం ఆయ�
తల్లిదండ్రుల పుణ్యతిథి నదీతీరంలోనే చేయాలని నియమం లేదు. ఇంట్లో కూడా చేయవచ్చు. అయితే, నదీతీరంలో చేస్తే మరింత ప్రశస్తం అని శాస్త్రం చెబుతున్నది. ఆ నదీతీరం ఏదైనా పుణ్యక్షేత్రం అయితే, మరింత విశేషమని పెద్దలమా�