భూ భారతి చట్టంతో భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుట్ల ఆర్డీవో దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. కథలాపూర్ మండలం దూలూరు, బొమ్మెన గ్రామాల్లో భూ భారతి చట్టంపై గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన �
MLA Vakiti Srihari | తెలంగాణలో అమలవుతున్న భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి , నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.
Minister Jupalli Krishna Rao | రాష్ట్రంలో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
MLA Madhusudhan Reddy | రైతుల సమస్యలు సులభంగా పరిష్కరించే విధంగా తీసుకు వచ్చిన గొప్ప చట్టం
భూ భారతి ఆర్వోఆర్ చట్టమని దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
జిల్లాలో భూసమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భూ ముల ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో కొం దరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేస్తున్నారు.
అన్నం పెట్టే రైతన్నల కష్టాలు తెలిసినవాడు.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవాడు.. చట్టాలపై అవగాహన కలిగినవాడు.. ‘నేను కూడా కాపోన్నే.. నాకు కూడా పొలం ఉన్నది, వ్యవసాయం చేస్త, రైతు కష్టాలు నాకూ తెలుసు’ అని కేసీఆర్ త
పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. నవీపేట మండల కేంద్రంలో శనివారం ధరణి పోర్టల్పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుత�
దశాబ్దాల భూ సమస్యలు ధరణి పోర్టల్తో పరిష్కారం అవుతున్నాయి. ఎన్నో ఎండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు దరఖాస్తులు చేసుకుంటే చాలు అధికారులు పరిష్కరిస్తున్నారు. ప్రజల భూముల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవ
తరతరాల భూ సమస్యలకు ధరణి చెక్ పెట్టింది. ఈ పోర్టల్ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ధరణితో అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దశాబ్దాల పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ �
వ్యవసాయ రంగంలో ధరణి పోర్టల్ ఓ సాంకేతిక విప్లవం. అన్నదాతకు కొండంత ధీమా. భూ బకాసురుల కోరలు పీకిన ఆయుధం. అవినీతి, అక్రమాలకు చరమగీతం. పక్కాగా పారదర్శకమైన సేవలు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ
ధరణి పోర్టల్తో విప్లవాత్మక మార్పు వస్తున్నది. భూ సమస్యలు శరవేగంగా పరిష్కారమవుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. మేడ్చల్ జిల్లాలో సుమారు 80 శాతం దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. కలెక్టరేట్ల�
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ శరత్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం కలెక్టరేట్లో జాతీయజెండాను ఎగురవేశారు.