భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డి, మరో వ్యక్తి చామరి మారుతి రవిశంకర్ తన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు వారిపై ఆదిబట్ల పోలీసులు క
ఓ భూవివాదం కేసులో కల్వకుంట్ల తేజేశ్వర్రావు అలియాస్ కన్నారావును మంగళవారం ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధిస్�
నకిలీ పత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించి యజమానిని బెదిరింపులకు గురిచేసిన చింతకుంట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు పిట్టల రవీందర్ సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
సందేశ్ఖాలీ లైంగిక దాడులు, భూ కబ్జాల కేసులో నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ను అరెస్ట్ చేయాలని ఆ రాష్ట్ర హైకోర్ట్ సోమవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీకి గుడ్బై చెప్తున్న నాయకులు టీఆర్ఎస్లోకి భారీగా మొదలైన వలసలు కరీంనగర్ కార్పొరేషన్/హుజూరాబాద్, మే 28: ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆయన రాకను పలువు
కాప్రా ఎవాక్యూ భూముల వ్యవహారంలో విచిత్రం సంబంధం లేని ఎమ్మెల్యేనూ వివాదంలోకి లాగే యత్నం ఐదేండ్లుగా కబ్జాలు.. తొలగిస్తున్న రెవెన్యూ సిబ్బంది ఈ ఏడాది మార్చిలో అధికారులపై దాడికి యత్నం ఎదురు కేసులు పెట్టి బ�
నా భూమి నాకు ఇప్పించండి రావల్కోల్ భూవివాదంలో ఈటల కొడుకు సీఎం కేసీఆర్కు పిట్ల మహేశ్ ఫిర్యాదు విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి ‘అన్నా నమస్తే అన్నా. నా పేరు మహేశ్ ముదిరాజ్ అన్నా. మేడ్చల్ మండలం రావల్క
ఇదీ.. ఈటల అసలు కథ ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఏ వ్యక్తికైనా పదవులు హోదాలు కల్పిస్తే.. సదరు హోదాలను పార్టీ పటిష్ఠానికి లేదా ప్రజల అభివృద్ధికి వినియోగించాలి. లేదా పార్టీ ఆశయం సిద్ధించేందుకు ఉపయోగించాలి. ఇదే సమయ�
మెదక్ కలెక్టర్| మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎకరాకు రూ.4 కోట్లు ఒప్పందం.. రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్ చెల్లింపు హక్కు పొందేందుకు జీపీఏలు సైతం పూర్తి పోలీస్ శాఖ ఫిర్యాదుతో రంగంలోకి రెవెన్యూ అధికారులు సీసీఎస్లో కేసు నమోదు.. దర్యాప్తు మాజీ ఐపీఎస్,