పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్ట�
Jharkhand | ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని సమీప బంధువులే అత్యంత కిరాతకంగా తలనరికి చంపేశారు. అనంతరం ఆ తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఖుంతీ జిల్లాలో ఆదివ�
ఓ భూవివాదంలో సర్పంచ్ ఇంటిపై దాడిచేసిన ఘటన మండలంలోని సోమారం తండాలో చోటు చేసుకున్నది. సోమారం తండాకు సర్పంచ్ కిషన్ నాయక్ ఇంటిపై కొత్తబాది తండాకు చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దాడిచే�
Karimnagar | కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని రామకృష్ణకాలనీలో తల్లీకూతుళ్లపై దుండగులు కత్తితో దాడిచేశారు. దీంతో కూతురు మరణించగా, తల్లి
బీజేపీ నేతలకు దళితులంటే ఎంత చిన్న చూపో అద్దం పట్టే మరో ఘటన ఇది. మొన్నటికిమొన్న గుజరాత్లోని ఓ గ్రామంలో దళితులపై సామాజిక బహిష్కరణ విధించడం, నిన్న జార్ఖండ్లో ఓ గిరిజన యువతిని బీజేపీ నేత చిత్రహింసలు పెట్ట�
టెహ్రాన్: ఇరాన్లో ఇటీవల భూవివాద కేసులు అధికం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి 10 మందిని కత్తితో పొడిచి ఫార్మ్ కార్మికుల్ని చంపేశాడు. ఓ భూ వివాదం విషయంలో ఈ దాడి జరిగినట్లు ఇరాన్ పోలీస
రుద్రంగి : భూ తగాదాలు, పాత కక్షలతో ఓ వ్యక్తిని ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. నేవూర
Mothey | మోతెలో (Mothey) దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి జనార్దన్రెడ్డి అనే వృద్ధుడిని దుండగులు కత్తులతోపొడిచి హత్య చేశారు. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సికింద్రాబాద్: భూవివాదంలో ఇద్దరు వ్యక్తులు తమ బంధువుపై కత్తితో దాడిచేసేలా చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ యెటావా మండలం డాక్రా గ్రామానికి చెందిన కుల్దీ�
మహబూబాబాద్ కలెక్టర్కు భూపత్రాల అందజేత పెద్దవంగర, డిసెంబర్ 6: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి పలువురు 1.20 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. సోమవారం తాసిల్దార్ సరితరాణితో �
లక్నో : భూవివాదంతో దళిత కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేయడంతో పాటు టీనేజ్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని అలహాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. భూవివాదం నేపధ్యంల
Uttar Pradesh | భూ వివాదం ఓ దళిత కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నది. ఆ ఇంట్లో ఉన్న బాలికపై సామూహిక లైంగికదాడి చేసి గొడ్డలితో నరికేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో గురువారం ఉద�