పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూ వివాదంపై గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కనగర్తి గ్రామంలో ఆది రాజయ్య(70) అనే వ్యక్తికి ఆయన వ్యవసాయ భూమి పక్క మరో వ్�
తమదే భూమి అని చెప్పుకునే ప్రైవేట్ వ్యక్తులు, రెమెన్యూ అధికారులకు మధ్య ఓ భూ వివాదం హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ శుక్రవారం ఉదయం భూమి చూట్టు ఫెన్సింగ్ వేస్తామని హైడ్రా అధికారులు బుల్డోజర్, జేసీపీ�
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో భూతగాదా గొడవలో ఓ పెద్దమనిషి రూ.63 లక్షలు సుపారీ ఇచ్చి రౌడీషీటర్తో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం డీఎస్పీ శివరాం�
జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో రూ.వంద కోట్ల భూమి కబ్జా అయ్యిందని వస్తున్న ఆరోపణలు, పత్రికా కథనాలపై అధికారయంత్రాగం తక్షణమే స్పందించి పారదర్శక విచారణ జరిపించాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ�
Farmer Sets Himself On Fire | భూ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రైతు విసిగిపోయాడు. ప్రభుత్వ కార్యాలయం వద్ద నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలిన గాయాలైన ఆ రైతును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణ
తమిళనాడులోని (Tamil Nadu) కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టడంపోపాటు వివస్త్రను చేశారు. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్తండాలో భూమి వివాదమై పత్తి పంటను ధ్వంసం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గోవింద్తండాకు చెందిన బర్మావత్ భద్రు, బర్మావత్�
Hasin Jahan : భారత పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహన్ (Hasin Jahan) మరో వివాదంలో చిక్కుకుంది. షమీ నుంచి విడాకులు, భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఆమె పొరుగుంటిలో ఉండే మహిళపై దాడి చేసింది.
Land dispute | ఐనాపూర్కు చెందిన అలేటి రాంరెడ్డి అదే గ్రామానికి చెందిన నాయిని ప్రతాప్రెడ్డిల మధ్య కొంతకాలంగా భూతగాదాలు ఉన్నాయి. కాగా గురువారం అలేటి రాంరెడ్డి కొమురవెల్లిలో వైన్స్ పక్కనే ఉన్న ఫర్మిట్రూమ్లో
Woman kills mother-in-law | ఒక మహిళ ఆస్తి కోసం తన అత్తను చంపింది. ఆమె నగలను చోరీ చేసింది. మహిళ సోదరి, ఆమె ప్రియుడు దీనికి సహకరించారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు షాక్ అయ్యారు. అత్తను చంపిన కోడలికి ఆమె భర్త సోదరులతో వివ�
తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపా రు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలను వ