Land Scam | రాజధాని నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్రోడ్డులో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 35 ఏండ్లుగా ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ
Hakimpetనేను తలుచుకొంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ నా ఇంటి ముందు క్యూ కడుతారు. రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో టిఫిన్ చేసే సత్తా నాలో ఉన్నది’ - ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు ‘బిగ్బ్రదర్స్' అం
Hyderabad | ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్నది ఓ నానుడి! కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం కట్టిన ఇల్లు ఉన్నా దాన్ని అమ్మి కనీసం పెండ్లి కూడా చేయలేని దుస్థితి దాపురించింది. ఈ చేదు అనుభవం హైదరాబాద్ శివార�
Man Shot Dead By Son | సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులున్న వ్యక్తి, అతడి కుమారుడి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరుగడంతో ఆ కుమారుడు తన తండ్రిపై పిస్టల్తో కాల్పులు జరిపి హత్య చేశాడు. పర�
రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య రాజుకున్న రాయదుర్గం భూతగాదా కాస్తా ఇరువర్గాల మధ్య వైరంగా పరిణమించింది. భూమి వేలం సమయంలో అడ్డు చెప్పకుండా, అంతా ముగిసిపోయి భూమిని అప్పజెప్పే సమయంలో ‘ఈ
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండాలో భూమి గెట్టు పంచాయతీ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం చింతపల�
తమ భూమి సమస్యకు పరిష్కారం చూ పనందుకు మనస్తాపంతో దంపతులిద్దరూ సె క్రటేరియట్ సాక్షిగా బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సెక్రటేరియట్ ప్రధా న ద్వారం సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆ త్మహత్యకు యత్నిం�
6 People Shot, Hacked To Death | భూ వివాదం నేపథ్యంలో ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారిని దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
గోపన్పల్లిలో భాగ్యనగర్ మ్యుచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటం ఆదివారంతో 313వ రోజు కు చేరుకుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి తమ భూములను కాపాడి తమకు న్యాయం �
Old Woman | సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి పెంపుడు కొడుకు తీవ్ర నష్ట పరిచినట్లు ఇటీవల పోలిస్ స్టేషన్ మెట్లు ఎక్కినట్లు నమ్మదగ్గ సమాచారం. బుసరెడ్డిపల్లి గ్�
కుటుంబాల్లో భూ తగాదాలు సహజం. అందునా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ భూములకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య పుట్టగొడుగుల్లా వివాదాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వివాదాలను పరి
భూవివాదంలో తలెత్తిన ఘర్షణ కొట్టుకునే వరకు వెళ్లింది. మాటామాట పెరుగడంతో పోలీసుల ముందే ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివర�
Murder | భూతగాదాల విషయంలో పాత లక్షలుండటంతో మహేష్ అనే వ్యక్తిని కారులో ప్రయాణిస్తుండగా.. ప్రత్యర్ధులు టిప్పర్ ఢీ కొట్టారు. అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు.
ఓ నిర్మాణ సంస్థ బిల్డర్ను నగరానికి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఎమ్మెల్యేను తన నివాసంలో కలిసేందు