Dharmapuri | ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి(Dharmapuri) లక్ష్మీనరసింహస్వామి (Lakshminarasimha swamy) ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) ప్రారంభం కానున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. శనివారంతోపాటు వేసవి సెలవులు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తులే కనిపించా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు ఆరగంట పాటు సుప్రభాతాన్ని వినిపించి స్వామివారిని మేల్కొలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆ�
యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారికి సుప్రభాత సేవ వైభవంగా నిర్వహించారు. గురువారం తెల్లవారు జామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు నారసింహస్వామివారికి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ అర్చకులు అలకి