లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో సోమవారం కుక్క కాటుకి ఎం.రాములమ్మ(40) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. చేతకొండలో ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రాములమ్మపై సోమవారం వీధి క�
వివిధ మండలాల నుండి ట్రాక్టర్లు, లారీల్లో వచ్చిన మొక్కజొన్న అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండ
లక్ష్మిదేవిపల్లి మండలంలోని లోతు వాగులో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5 లక్షలకు పైగా నష్టం వాటినట్లు సమాచారం. లోతు వాగు గ్రామ పంచాయతీ మాదిగ ప్రోలులో..
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఎదుట దీక్షలు చేస్తున్న ఆర్టిజన్లకు సంఘీభావం తెలపడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సుమారు 60 మందిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు శనివా�
మాజీ సీఎం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు లక
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన బంజారా సర్పంచులు, ఉప సర్పంచులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 6న సన్మానం కార�
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుడు చెప్యాల రాజేశ్వర్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం భద్రాచలం రాముల వారి దర్శన కోసం వచ్చిన ఆయన లక్ష్మిదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి �
MLA Sanjay Kumar | అంబేద్కర్ అభయ హస్తం హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు.