పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుడు చెప్యాల రాజేశ్వర్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం భద్రాచలం రాముల వారి దర్శన కోసం వచ్చిన ఆయన లక్ష్మిదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి �
MLA Sanjay Kumar | అంబేద్కర్ అభయ హస్తం హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు.