: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల సమీపంలోని గుట్టలో వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి (సింగరాయ) జాతర శుక్రవారం ఘనంగా జరిగింది. జాతరకు భీమండి, పూణె, సోలాపూర్ తదితర పట్టాణాల నుంచే కాకుండా కరీంనగర్, మెదక్
ఈనెల 9 నుంచి 11 వరకు జరిగే సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండ లక్ష్మీనరసింహస్వామి జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు నిర్వాహకులకు సూచించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు, గ్రామ �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి నిత్య తిరుకల్యాణం శాస్ర్తోక్తంగా జరిగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు.
మండలంలోని సింగవట్నంలో ఈనెల 15 నుంచి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహి
కోరిన కోర్కెలు తీర్చే నర్సన్న(లక్ష్మీనర్సింహస్వామి) ఉత్సవాలు సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 13 నుంచి అప్పాజిపల్లిలో ప్రారంభం కానున్నాయి. ఐదు గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన స్వామి వారి బ్రహ్మో త్సవాలు మూ�
ఈనెల 15నుంచి 21వ తేదీ వరకు సింగవట్నంలో లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను ప�
మండల కేంద్రంలో ని ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తులు రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆఖండ భజనలు, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి రథాన్ని భక్తుల�
Yadadri | యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ వెన్నెకృష్ణుడు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు.