జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద శుక్రవారం జరిగిన మంత్రుల సమావేశంలో గ్రామ సర్పంచ్కు ప్రాధాన్యం కరువైంది. లక్ష్మీబరాజ్లో పిల్లర్ల కుంగుబాటుపై అధికారులు పవర్పాయింట్ ప్రజెం�
Lakshmi Baraj | లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నామని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు, డిజైన్ లోపాలు లే�
Godavri | కాళేశ్వరం వద్ద గోదావరి నదీ ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం గోదావరి, ప్రాణహిత నదుల నుంచి కాళేశ్వరం పుష్కరఘాట్ వద్దకు 3.15 లక్షల క్యూసెక్కుల నీరుతో వస్తూ లక్ష్మీ బరా�
కన్నెపల్లి పంప్హౌస్ నుంచి అన్నారం బరాజ్కు కాళ్వేశరం జలాలు తరలిస్తున్నారు. సోమవారం 4 మోటర్ల ద్వారా 8800 క్యూసెక్కుల నీటిని అధికారులు పంపింగ్ చేస్తున్నారు.
కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ (SRSP) చివరి ఆయకట్టు వరకు వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం ఎత్తిపోతలను అధికారులు నడిపిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలోని లక్ష్మీబరాజ్కు వరద పెరుగుతున్నది. మంగళవారం 880 క్యూ సెక్కుల వరద రాగా, బరాజ్లోని 4 గేట్లు ఎత్తి 8,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్త�
కాళేశ్వరం ప్రాజెక్టులో భా గంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్కు వరద భారీ గా చేరుతున్నది. బరాజ్ పూర్తి నిల్వ నీటి సా మర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.32 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శనివారం ఇన్ఫ్లో 2,26,300 క్యూసెక
మహదేవపూర్, జూన్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లో నీటి మట్టం తగ్గుతోంది. బరాజ్కు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం తగ్గింది. పూర్తి నిల్వ నీటి స
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్, లక్ష్మీ బరాజ్ను కాగ్ (అడిషినల్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) రజ్వీర్ సింగ్ బృందం గు�
కాళేశ్వరం/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతీ, లక్ష్మీ బరాజ్లను తమిళనాడుకు చెందిన 20 మంది నీటి పారుదల శాఖ ఇంజినీర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా బరాజ్ల్లోని వ్యూ పాయింట్ వద్దకు �
లక్ష్మీ బరాజ్ | జిల్లాలోని మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్లో 24 గేట్లను ఎత్తివేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
లక్ష్మీ బరాజ్ | జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్లో 24 గేట్లను ఎత్తివేసినట్లు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు మంగళవారం తెలిపారు.