Lakhimpuri Kheri: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి కొడుకు రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే, ఆ ఘటన ఒక ప్రణాళికబద్దమైన కుట్ర అని
ప్రతిపాదించిన సర్వోన్నత న్యాయస్థానం స్పందన తెలుపాలని యూపీ సర్కారుకు ఆదేశం ప్రభుత్వం నియమించిన కమిషన్పై నమ్మకం లేదని వ్యాఖ్య కేసులో పురోగతి లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం నిందితుడికి వత్తాసుపలుకుతున్నట్ట�
Lakhimpur Kheri : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్తో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 13..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖీరీ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఈ నెల 3న లఖింపూర్ ఖీరీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆ�
చండీగఢ్: పంజాబ్, హర్యానా, రాజస్థాన్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోని 130 చోట్ల రైతులు రైల్ రోకో చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి �
లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఫటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసిన కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను గుర�
లక్నో: రైతులు, చట్టాన్ని అణగదొక్కేవారు, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కగలరని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ ఘటన నేపథ్యంలో రైతులకు మద్దతుగా సహరాన్పూర్లో ఆదివారం జరిగ
Congress party will meet the President | యూపీ లఖింపూర్ ఖేరిలో హింస సంఘటన అనంతరం అధికార బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నది.
లఖింపూర్ నిందితులపై యూపీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న నేడు ‘స్టేటస్ రిపోర్ట్’ ఇవ్వాలని ఆదేశం మృతుడి తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని వచ్చిన మెసేజ్పై స్పందించిన చీఫ్ జస్టిస్ న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ల
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా నేపథ్యంలో ఏర్పాటు చేసే దుర్గా దేవి మండపంలో ఈసారి యూపీలోని లఖింపూర్ ఖేరీ ఘటనతోపాటు రైతుల నిరసనలపై పలు కళారూపాలను ఏర్పాటు చేశారు. డమ్ డమ్ పార్క్ భారత్ చ�
Rakesh Tikait : ‘ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇస్తున్నాం. ఆలోగా నిందితులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే మా నుంచి మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది’ అని ...
Aravind Kejriwal: లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తప్పుపట్టారు. ఒకవైపు కేంద్ర సర్కారు 75 ఏండ్ల