CITU | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కట్టు బానిసల్లాగా తయారు చేయడం కోసం కార్మిక చట్టాలను మారుస్తూ.. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నారని సీఐటీయూ దుండిగల్ మండల కన్వీనర్ బొడిగె లింగస్వామి ఆవేదన వ్యక
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేస్తేనే కూలీలకు స్థిరమైన ఆదాయం, జీవన భద్రత లభిస్తుందని తెలిపారు.
Strike Success | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మందమర్రి ఏరియాలో సమ్మె విజయవంతమైంది.
Marikal | కేంద్ర ప్రభుత్వం కార్మికులను నష్టపరిచే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మరికల్ మండల కేంద్రంలో సిఐటియు, టియుసిఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం �
Labour Codes | నాలుగు లేబర్కోడ్స్ను రద్దు చేయాలని ఈ నెల 9న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆముదా�
Labour Codes | ఈ నెల 9న అఖిల భారత కార్మిక సంఘాల సమ్మెను జయప్రదం చేయాలని ఆదివారం అల్వాల్ పట్టణ కేంద్రంలోని యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణ కళాశాలలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
CITU | లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్. కార్మిక హక్కుల కోసం చేపడుతున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
CITU | కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతు�
CITU | గింజలు కొనుగోలు చేసే మార్కెట్ సెక్రటరీ నరసింహకు హమాలీలు, కార్మిక సంఘం నాయకులు ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ సమ్మె నోటీసులు అందజేశారు.
కార్మికుల భవిష్యత్కి ప్రమాదకరంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టార్ లను రక్షించాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయ
CITU | కేంద్ర ప్రభుత్వం కార్మికుల గుండెకాయ లాంటి కార్మిక చట్టాలను రద్దు చేసి పూర్తిస్థాయిలో కార్మికులను నట్టేట ముంచే, బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ను తీసుకురావడాన్ని నిరసిస్తూ మే 20న దేశ వ్యాప్తంగా సమ్మె జ
హిమాయత్నగర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, గ్రేటర్ ప్రధానకార్యదర్శి ఎం నర్సింహ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన
వారానికి 4 రోజులే పని!రోజుకు 12 గంటలు పనిచేయాలి తగ్గనున్న టేక్-హోం శాలరీ.. పెరుగనున్న పీఎఫ్ వచ్చే ఏడాది అమల్లోకి 4 లేబర్ కోడ్లు న్యూఢిల్లీ: వారానికి 4 రోజుల పని.. మిగతా మూడ్రోజులు సెలవు. వచ్చే ఏడాది నుంచి ఈ న